Browsing Category

కర్నూలు  

అక్కరకు రాని నరేగాయధావిధిగా సాగుతున్న వలసలు

కర్నూలు ముచ్చట్లు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 8 లక్షల జాబ్ కార్డులున్నాయి. అందులో 18 లక్షల మందికి పైగా ఉపాధి కూలీలున్నారు. వీరంతా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చింది. అయితే ఈ…

అభ్యర్థులు ఎన్నికల నియామవళిని తప్పకుండా పాటించాలి

- అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డిఆర్ఓ నాగేశ్వరరావు కర్నూలు ముచ్చట్లు: అభ్యర్థులు ఎన్నికల నియామవళిని తప్పకుండా పాటించాలని ఎమ్మెల్సీ అభ్యర్థులకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డిఆర్ఓ నాగేశ్వరరావు సూచించారు.మంగళవారం కలెక్టరేట్ మినీ…

ప్రాణాలు తీస్తున్న వ్యాయామం

కర్నూలు ముచ్చట్లు: రెండు రోజుల కిందట హైదరాబాద్ లో ఓ కానిస్టేబుల్ వ్యాయామం చేస్తూ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే ఏపీలో అలాంటి ఘటనే జరిగింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వ్యాయామం చేసేందుకు జిమ్ కు వెళ్లాడు. వర్కౌట్స్…

శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో కర్నూల్ లో సన్నాహక సమావేశాలు

కర్నూల్  ముచ్చట్లు: ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మేల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు, అబ్జర్వర్లు.హాజరైన…

మున్సిపల్ కమిషనర్ తో ఒలింపిక్ సంఘం భేటీ

కర్నూలు ముచ్చట్లు: కర్నూల్ మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ తో జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షలు రామాంజనేయులు ప్రతినిధులు  భేటీ అయ్యారు. వేసవి సెలవుల్లో చిన్నారి విద్యార్థులకు క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని…

సుబ్బారెడ్డి వర్సెస్ అఖిలప్రియ

కర్నూలు ముచ్చట్లు: ఆళ్లగడ్డ. హాట్‌ హాట్‌ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఎప్పుడూ ప్రత్యర్థుల మధ్య ఆళ్లగడ్డ పొలిటికల్‌ సీన్‌ రసవత్తరంగా ఉంటుంది. అలాంటిది ప్రస్తుతం టీడీపీలోనే రాజకీయ సెగలు కనిపిస్తున్నాయి. నువ్వా నేనా అనేట్లు రెండు వర్గాలు…

శివ నామస్మరణ తో మారు మోగిన హరిహర క్షేత్రం

కర్నూల్ ముచ్చట్లు : మహా శివరాత్రి ని పురస్కర్శించు కొని స్థానిక కర్నూల్ నగరము ఎన్,ఆర్, పేట, సంకల్ బాగ్ హరిహర క్షేత్రం లో శివరాత్రి ఉత్సవాలు రెండు రోజులు శనివారం ఆదివారం వైభవం గా కార్యక్రమం లు నిర్వహించడం జరిగిందని కర్నూల్ నగర…

కర్నూల్ జిల్లా యెమ్మిగనూరు నియోజకవర్గ కేంద్రములో వాల్మీకుల రౌండ్ టేబుల్ సమావేశం

కర్నూల్  ముచ్చట్లు: 14 న కర్నూల్ జిల్లా యెమ్మిగనూరు నియోజకవర్గ కేంద్రములో జరిగిన వాల్మీకుల రౌండ్ టేబుల్ సమావేశం లో పాల్గొని, ప్రసంగించి అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయులను కలుసుకొని, సమాజంలో ప్రస్తుత పరిస్థితులు , సామాజిక స్పృహ వున్న మంచి…

ఎమ్మిగనూరు మార్కెట్‌లో భారీగా పతనమైన టమాట ధర

-కిలో రూపాయి పలుకుతున్న టమాట ధర -టమాటాను రోడ్లపై పారబోస్తున్న రైతులు కర్నూలు ముచ్చట్లు : ఎమ్మిగనూరు మార్కెట్ లో టమోటా ధర భారీగా పతనమైంది. గత 10 రోజులుగా ఎమ్మిగనూరు మార్కెట్ లో టమోటాకు ధర లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.…

కర్నూల్ నగరం ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ నందు కార్యకర్తల సమావేశo

కర్నూల్ ముచ్చట్లు: కర్నూల్ నగరం ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ నందు కార్యకర్తల సమావేశము నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల కన్వీనర్ అక్బర్ హుస్సేన్ మరియు కర్నూల్ జిల్లా కన్వీనర్ షేక్ మొహమ్మద్ రఫీ మరియు రాయలసీమ…