Browsing Category

కృష్ణా

నాగాయలంకలో వెలుగు చూసిన భారీ డ్వాక్రా కుంభకోణం

కృష్ణా జిల్లా ముచ్చట్లు: శ్రీదుర్గా గ్రామైక్య సంఘంలో రూ.కోటికి పైగా స్వాహాకరోనా సమయంలో బ్యాంకుకు వెళ్లి స్త్రీ నిధి సొమ్ము రూ.52లక్షలు స్వాహాపొదుపు, వడ్డీలు రూ.40లక్షలు కూడా వేరే ఖాతాలకు మళ్ళింపునాగాయలంక డ్వాక్రా కార్యాలయం వద్ద బాధిత…

ఓ ప్రాథమిక పాఠశాలలో భార్య స్థానంలో భర్త విధులకు హాజరు  

కృష్ణా జిల్లా ముచ్చట్లు: గర్భిణిగా ఉండడంతో ప్రధానోపాధ్యాయురాలు విధులకు గైర్హాజరు R Tripura Malini18 Dec 2022 2:15 PM Vijayawada: కృష్ణా జిల్లా తొట్లవల్లూరు మండలం పెనమకుర్రు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో భార్య…

ఉయ్యూరులో గుర్తుతెలియని వాహనం  ఢీకొని ముఠా కార్మికుడు మృతి

పెనమలూరు ముచ్చట్లు: కృష్ణా జిల్లా ఉయ్యురు    హైవే ఫ్లై ఓవర్ సమీపంలో  లోని  రిలయన్స్ పెట్రోల్ బంక్  వద్ద   మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న   ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో జుజ్జువరం గ్రామం  నుంచి  ప్రతి రోజు ముఠాపనికి ఉయ్యూరు…

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రోడ్ల మరమ్మతులకు రూ.189 కోట్లు

కృష్ణా ముచ్చట్లు: కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రోడ్ల మరమ్మతులకు ఏపీ ప్రభుత్వం రూ.189 కోట్లు విడుదల చేసింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రోడ్లు దెబ్బ తిన్నాయి. దీంతో ప్రయాణికులు…

హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి లంచం తీసుకున్న సీఐ ఎస్ఐ అరెస్ట్. 

కృష్ణా  ముచ్చట్లు: ఓ హత్యకేసును తారుమారు చేసి కప్పిపుచ్చేందుకు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్న ఓ సీఐ, ఎస్సైలను శునకాలు పట్టించాయి, ప్రస్తుతం వీరిద్దరూ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు.ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ కేసుకు సంబంధించిన…

అక్రమ సంబంధం నేపధ్యంలో వ్యక్తి దారుణ హత్య

పామర్రు ముచ్చట్లు: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలంలో దారుణ హత్య జరిగింది. అక్రమ సంబంధం నేపథ్యంలో యాకమూరు కు చెందిన శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శ్రీకాంత్…

లారీలో కుళ్లిన మృతదేహం

విజయవాడ ముచ్చట్లు: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు టోల్ ప్లాజా వద్ద సిమెంట్ లారీలో ఒక మృతి దేహం లభించింది. లారీ లోనే కుళ్ళిపోయి పురుగులు పట్టిన మృతదేహాన్ని టోల్ ప్లాజా సిబ్బంది గుర్తించారు. సిమెంట్ లారీ నుంచి భయంకరమైన దుర్వాసన…

వంశీకి అస్వస్థత.. ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్

విజయవాడ ముచ్చట్లు: కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మొహాలీలోని ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో…

బీజేపీ నేత దారుణ హత్య

జగ్గయ్యపేట ముచ్చట్లు: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. బీజేపీ నాయకుడు మల్లారెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేశారు. పార్టీ కార్యక్రమాల కోసంబైక్‌పై వెళ్తుండగా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం చిట్యాల వద్ద ముందుగా కారుతో ఢీకొట్టి…

రెండు సంవత్సరాల పాప సాంబార్ గిన్నెలో పడి మృత్యువాత.

కృష్ణా ముచ్చట్లు: కలగరలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఆదివారం కారుమంచి శివ, బన్ను దంపతుల రెండు సంవత్సరాల తేజస్వినికి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉండగా భోజనాలు జరిగే ప్రాంతంలో కుర్చీలో ఆడుకుంటూ తేజస్విని జారీ సాంబార్ గిన్నెలో పడిపోవడంతో…