Browsing Category

కృష్ణా

లారీలో కుళ్లిన మృతదేహం

విజయవాడ ముచ్చట్లు: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు టోల్ ప్లాజా వద్ద సిమెంట్ లారీలో ఒక మృతి దేహం లభించింది. లారీ లోనే కుళ్ళిపోయి పురుగులు పట్టిన మృతదేహాన్ని టోల్ ప్లాజా సిబ్బంది గుర్తించారు. సిమెంట్ లారీ నుంచి భయంకరమైన దుర్వాసన…

వంశీకి అస్వస్థత.. ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్

విజయవాడ ముచ్చట్లు: కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మొహాలీలోని ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో…

బీజేపీ నేత దారుణ హత్య

జగ్గయ్యపేట ముచ్చట్లు: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. బీజేపీ నాయకుడు మల్లారెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేశారు. పార్టీ కార్యక్రమాల కోసంబైక్‌పై వెళ్తుండగా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం చిట్యాల వద్ద ముందుగా కారుతో ఢీకొట్టి…

రెండు సంవత్సరాల పాప సాంబార్ గిన్నెలో పడి మృత్యువాత.

కృష్ణా ముచ్చట్లు: కలగరలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఆదివారం కారుమంచి శివ, బన్ను దంపతుల రెండు సంవత్సరాల తేజస్వినికి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉండగా భోజనాలు జరిగే ప్రాంతంలో కుర్చీలో ఆడుకుంటూ తేజస్విని జారీ సాంబార్ గిన్నెలో పడిపోవడంతో…

వాచ్ మెన్ పై కత్తి తో దాడి

నూజివీడు ముచ్చట్లు: కృష్ణాజిల్లా నూజివీడులో దారుణం జరిగింది. అపార్ట్మెంట్ వాచ్మెన్‎పై ఫ్లాట్ యజమాని కత్తితో దాడి చేసాడు. నిందితుడు  ఫ్లాట్  యాజమాని రిటైర్డ్ వైద్యుడుగా పోలీసులు వెల్లడించారు. వైద్యుడు మద్యం మత్తులో వాచ్మెన్తో…

వామపక్షాల దీక్ష

నూజివీడు ముచ్చట్లు: కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో వామపక్షాల నేతల ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. భావితరాల భవిష్యత్ కోసం, అభివృద్ధి కోసం పోరాటమే శరణ్యం అని నూజివీడు జేఏసీ మరియు వామపక్ష…

ఏసీబీకి దొరికిన గుడ్లవల్లేరు వీఆర్వో

విజయవాడ ముచ్చట్లు: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు గ్రామ సచివాలయం-2 పై ఏసీబీ అధికారులు  దాడులు జరిపారు. పట్టాదారు పాస్ బుక్  జారీకి గ్రామ విఆర్వో వసుంధర 5 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. మండలంలోని…

వైయస్ఆర్ సీపీ నాయకులు రాంబాబు  కుమారుడు రవితేజ వివాహ వేడుకలు

కృష్ణాజిల్లా ముచ్చట్లు: చల్లపల్లి మండలం పాగోలు గ్రామపంచాయతీ శివారు శ్రీనగర్ నివాసి వైయస్ఆర్ సీపీ నాయకులు ఆది రాంబాబు  ఏకైక కుమారుడు చిరంజీవి రవితేజ , మచిలీపట్నం వాస్తవ్యులు కటకం పాండురంగారావు సౌజన్య గారాల పుత్రిక చిరంజీవి లక్ష్మీ…

శ్రీనివాసరావు గుండెపోటుతో మృతి

కృష్ణా మృతి చల్లపల్లి మండలం చల్లపల్లి రాధా నగర్ వాస్తవ్యులు వైయస్ఆర్సీపీ సానుభూతిపరులు ,ప్రముఖ దర్జీ మెరక న పల్లి శ్రీనివాసరావు ( సునీల్) గుండెపోటుతో మరణించిన, ఈ విషయము స్థానిక ప్రముఖ రక్తదాత కస్తూరి విజయ్ కుమార్ తెలపగా చల్లపల్లి…

గుడివాడలో ఉద్రిక్తత

గుడివాడ ముచ్చట్లు: కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా గుడివాడలోని కొడాలి కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించారనే అంశంపై తెదేపా నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ…