Browsing Category

ఖమ్మం 

ఇద్దరు అమ్మాయిలతో  సతీష్ పెళ్లి…..

ఖమ్మం ముచ్చట్లు: ఓ యువకుడు ఒకే ముహుర్తంలో ఇద్దరు అమ్మాయిల్ని మనువాడబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లికి పిల్ల దొరకట్లేదని కొంతమంది బాధపడుతుంటే, ఒక్కడికి ఒకేసారి రెండు పెళ్లిళ్లా అంటూ ట్రోల్ చేస్తున్నారు. “లడ్డూ…

వణికిస్తున్న ఫ్లూ జ్వరాలు

ఖమ్మం,ముచ్చట్లు: ఖమ్మం జిల్లాలో పలు మండలాలు గ్రామాన్ని ఫ్లూజ్వరాలు వణికిస్తున్నాయి. గత వారం రోజులుగా ఈగ్రామంలో దగ్గు, గొంతు నొప్పి, జలుబుతో కూడిన జ్వరాలు వేధిస్తున్నాయి. ఇప్పటివరకు 300మందికి పైగా ఇటువంటి లక్షణాలతో అల్లాడుతున్నారు. ప్రతి…

లకారం ట్యాంక్ లో యువకుడు మృతి

ఖమ్మం ముచ్చట్లు: ఖమ్మం నగరంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందిగామ మండలం కొనతమత్మకూరు గ్రామానికి చెందిన పరుచూరి కార్తిక్ చాలా సంవత్సరాల క్రితం ఖమ్మం వచ్చి స్థిర పడ్డాడు. నగరంలో రియల్…

ఖమ్మంలో పీక్స్ కు చేరిన పాలిటిక్స్

ఖమ్మం ముచ్చట్లు: ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం రంజుగా మారుతోంది. BRS అసమ్మతినేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దూకుడు పెంచారు. నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఇల్లందులో నిర్వహించిన మీటింగ్‌లోనూ ప్రభుత్వంపై తీవ్ర…

బీజేపీవైపు పొంగులేటి మొగ్గు – తుమ్మల ఎటు వైపు ?

ఖమ్మం ముచ్చట్లు: ఖమ్మం జిల్లా రాజకీయాలు మారిపోతున్నాయి. బీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు పార్టీ మారొచ్చని చెబుతున్నారు.ఇవాళ పొంగులేటి రేపు తుమ్మలే అన్న మాటలు ఖమ్మంజిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. అసంతృప్తిగా ఉన్న నేతలను…

వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ

ఖమ్మం ముచ్చట్లు: శుక్రవారం నాడు జరిగిన వాడ వాడ పువ్వాడ కార్యక్రమం లో భాగంగా 50వ డివిజన్లో  మంత్రి పువ్వాడ అజయ్ పర్యటించారు. ప్రతి గడపకు వెళ్ళి ప్రజాసమస్యలు తెలుసుకున్నారు. పలు సమస్యలను వెంటనే ఉన్నత అధికారులతో  మాట్లాడి పరిష్కరించారు.…

మత్స్యశాఖ ఉద్యోగి అరెస్టు

ఖమ్మం ముచ్చట్లు: ఖమ్మం జిల్లా వైరా  మత్స్య శాఖ  కార్యాలయంలో  ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి మురళిని అదుపులోకి తీసుకున్నారు.  వైరా రిజర్వాయర్ లో చేపల వేట పర్మిషన్ కోసం జులై 21వ తేదీన. చేపల…

ఖమ్మంలో రియల్ మాఫియా

ఖమ్మం ముచ్చట్లు: 9 ఎకరాల్లో వెంచర్ కోసం దరఖాస్తు చేసుకుని ఏకంగా 14 ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు జరుగుతోంది.  ఖమ్మంరూరల్ మండలం ముత్తూగూడెం పంచాయతీ పరిధిలో పెద్ద మొత్తంలో వెంచర్ ప్లాన్చేశారు. కేవలం మట్టిని నింపి సుడాకు కానీ, టీఎస్బీపాస్‌కు కానీ…

టీటీడీపీ దూకుడు…బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన

ఖమ్మం  ముచ్చట్లు: తెలంగాణలో టీడీపీ ఉందా లేదా అని నిన్నటి వరకూ చెప్పుకున్నారు. కానీ చంద్రబాబునాయుడు కాసాని జ్ఞానేశ్వర్ ను  టీ టీడీపీ చీఫ్‌గా నియమించిన తర్వాత ఆ పార్టీలో కాస్త కదలిక కనిపించింది. ఖమ్మంలో బహిరంగసభ తర్వాత ఒక్క సారిగా…

ఖమ్మం జిల్లాలో  ఎన్టీఆర్ సీఎం…అంటూ నినాదాలు

ఖమ్మం  ముచ్చట్లు: ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో టీడీపీ అధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగిన విషయం తెలిసిందే. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. హరికృష్ణ కూతురు సుహాసిని సైతం హాజరు కాగా.. హరికృష్ణ…