Browsing Category

ఖమ్మం 

మట్టి మాఫియా పై తుమ్మల మండిపాటు

ఖమ్మం ముచ్చట్లు: ఖమ్మం నగరంలో అరాచకం రాజ్యమేలుతుందని ఇసుక నుండి మట్టి దాకా దోపిడి దొంగల పాలయ్యిందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు.ఖమ్మం 50 డివిజన్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల మాట్లాడుతూ ప్రస్తుతం సామాన్యుడు ఒక…

గర్వపడేలా రాజకీయాలు చేస్తా-తుమ్మల

ఖమ్మం ముచ్చట్లు: ఖమ్మం నగరం శ్రీనగర్ కాలనీ లక్ష్మి అపార్ట్మెంట్ లో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్రం విడిపోయాక నా వాళ్ళను ఈ జిల్లాను ఎట్ల రక్షించుకోవాలని చూసినా. మిమ్మల్ని వదిలేయాలని…

కాంగ్రెస్ లో చేరిక

ఖమ్మం ముచ్చట్లు: 8 డివిజన్ వైఎస్ఆర్ నగర్ కాలనీకి చెందిన 40 కుటుంబాలు,కార్పొరేటర్ లకావత్ సైదులు ఆధ్వర్యంలో తుమ్మల క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ లో చేరారు,. వారికి తుమమ్మల నాగేశ్వరరావు  జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. …

మంత్రి అంబటిని అడ్డుకున్నటీడీపీ నేతలు

ఖమ్మం ముచ్చట్లు: ఖమ్మంలోని ఆర్ జె సి విద్యా సంస్థల అధినేత ఆర్ జె సి కృష్ణ కూతురు నిశ్చితార్థ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు వచ్చారు. ఖమ్మం నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్ కి వచ్చిన మంత్రి అంబటి రాంబాబును కాన్వాయిని…

బిఆర్ఎస్  కు బిగ్ షాక్

ఖమ్మం ముచ్చట్లు: ఖమ్మం నియోజకవర్గం లో అధికార పక్షం బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. నియోజకవర్గంలో ఉన్న ఏకైక మండలం రఘునాధ పాలెం. రఘునాధపాలెం బిఆర్ఎస్ యంపిపి భూక్యా  గౌరి , పాపటపల్లి మాజీ సర్పంచ్ లాలు, పలువురు బిఆర్ఎస్ నేతలు  …

మహిళా ఉద్యోగులు బతుకమ్మ సంబరాలు

ఖమ్మం ముచ్చట్లు: ఖమ్మం కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగులు బతుకమ్మ సంబరాలు చేశారు.  బతుకమ్మ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్ లో ఎన్నికల భావన ముగ్గుల పోటీలు నిర్వహించారు.మహిళ ఉద్యోగులు బతుకమ్మలు పేర్చి ఆట పాటల్లో మునిగి తేలారు.  ముగ్గుల పోటీల…

స్కూటర్ లో మూడు లక్షల నగదు

స్వాధీనం చేసుకున్న పోలీసులు ఖమ్మం ముచ్చట్లు: ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఖమ్మంలో అధికారులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.  ఖమ్మం నగరంలోని త్రీ టౌన్ ప్రాంతం బోస్ బొమ్మ సెంటర్ వద్ద ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారిని సుమలత ఆధ్వర్యంలో నిర్వహించిన…

హాట్ సీట్ గా పాలేరు…

ఖమ్మం ముచ్చట్లు: ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ, ఖమ్మంజిల్లా పాలేరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దీంతో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. అందరూ నేతలు పాలేరుపై కన్నేసి.. పోటీకి చేయడానికి రెడీ అవుతున్నారు. రాష్ట్రం…

ఖమ్మంలో తమిళనాడు ఎక్స్ ప్రెస్ కు హాల్ట్- ఎంపీ వద్దిరాజు వినతికి స్పందన

ఖమ్మం  ముచ్చట్లు: ఖమ్మం నుంచి తమిళనాడు వెళ్లే ప్రయాణికుల చిరకాల కోరిక నెరవేరింది. న్యూఢిల్లీ నుంచి మద్రాస్ వరకు నడిచే తమిళనాడు ఎక్స్ ప్రెస్ కు ఖమ్మం రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఈ మేరకు రైల్వే ఉన్నతాధికారుల నుంచి…

ఐదు లక్షలు స్వాధీనం

ఖమ్మం ముచ్చట్లు: ఖమ్మం జిల్లా వైరాలో పోలీసుల వాహనాల తనిఖీలో  కారులో ప్రయాణిస్తున్న మహిళ వద్ద 5 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.  ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. ఈ తనిఖీల్లో ఏసీపి…