Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
గుంటూరు
సంగం డెయిరీ కి చేరుకున్న పోలీసులు
గుంటూరుముచ్చట్లు:
గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ వద్ద పోలీసులు మోహరంచారు. శక్రవారం నాడు సంగం డెయిరీ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అనుమతి లేకుండా వెళ్లనీయబోమని డెయిరీ భద్రతా సిబ్బంది పోలీసులను నిలువరించారు.…
ఇంజనీరింగ్ సర్టిఫికెట్స్ ఫర్ సేల్
గుంటూరు ముచ్చట్లు:
హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్న ఇంజనీరిగ్ సర్టిఫికేట్లు.. ఎక్కడా అని అనుకుంటున్నారా..? ఎక్కడో కాదు పల్నాడు జిల్లా నర్సరావుపేటలోనే. ఎంత పకడ్భందిగా తయారు చేస్తున్నారంటే.. అమెరికా కాన్సులేట్ అధికారులు మాత్రమే…
ఛలానా కుంభకోణంలో ప్రధాన నిందితుడు అరెస్టు
గుంటూరు ముచ్చట్లు:
పోలీసు శాఖలో 36.58 కోట్ల రూపాయల ఈ-చలానా కుంభకోణం కేసులో A-1 అవినాష్ కొమ్మిరెడ్డిని అరెస్టు చేసినట్టు గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు తెలిపారు. అవినాష్ అమెజాన్ క్రౌడ్ సర్వీసెస్ కొనుగోలు చేసి, వాటిని వేరే కంపెనీలకు…
నిజం గెలవాలి…ఆగిపోయినట్టేనా
గుంటూరు ముచ్చట్లు:
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిచేపట్టిన నిజం గెలవాలియాత్రపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావడంతో నిజం గెలవాలి యాత్ర ఫుల్ స్టాప్…
కులగణన సాధ్యమేనా…
గుంటూరు ముచ్చట్లు:
ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన కులగణనపై అధికారయంత్రాంగంలోనే అయోమయం నెలకొంది. ఎలా చేయాలి? ఎవరు చేయాలి? మార్గదర్శకాలేమిటి? ఏ శాఖ బాధ్యత వహించాలి? అన్న అంశాలపై అధికారుల్లో విస్తృత చర్చ సాగుతోంది.…
ఫిజియోథెరపీ డాక్టర్ హత్యకేసులో నిందితుడు అరెస్టు
గుంటూరు ముచ్చట్లు:
అక్టోబర్ నెల 29 న కొత్తపేట పరిధిలో జరిగిన ఫిజియోథెరపి డాక్టర్ హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు తెలిపిన నాచికేత్ షెల్కే మీడియాకు వెల్లడించారు. హత్యకు…
టీడీపీ…బ్యాక్ స్టెప్ ఎందుకు
గుంటూరు ముచ్చట్లు:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురయ్యే ప్రతికూల ఫలితాలు ఆంధ్రాలో ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతోనే ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు…
ముందు జాగ్రత్తతో తమ్ముళ్లు
గుంటూరు ముచ్చట్లు:
తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీ సమావేశం రాష్ట్ర స్థాయిలో ఒకసారి ముగిసింది. పార్టీ అగ్రనేతలు పవన్ కల్యాణ్, నారా లోకేష్ లు ఈ సమావేశంలో పాల్గొని పలు కీలక నిర్ణయాలపై క్లారిటీ తీసుకురాగలిగారు. ఆ సమావేశంలో నిర్ణయించిన…
ప్రియుడి కోసం.. కొడుకుకు కష్టాలు
గుంటూరు ముచ్చట్లు:
తన సరసాలకు అడ్డంగా ఉన్నాడనో.. లేకుంటే ఆ చిన్నారి తండ్రి పై కోపమో తెలియదు గానీ.. ఐదేళ్ల బాలుడ్ని తల్లి చిత్ర హింసలు పెడుతోంది. నరకాన్ని చూపిస్తోంది. చేతులు వెనక్కి విరిచి.. తలను నీళ్ల బకెట్లో ముంచి.. శరీరాన్ని…
ఆలయ నిర్మాణాన్ని అడ్డుకున్న అధికారులు
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరులోని రెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో శ్రీకృష్ణ గుడి నిర్మాణాన్ని అదికారులు అడ్డుకున్నారు.2010 లేవుట్ లో ఉన్న భూమిలో దేవాలయాలం నిర్మాణం చెయాలని తీర్మానం చేశారు.పంచాయతీగా ఉన్న సమయంలో తీర్మానం చేస్తే ఇప్పుడు…