Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
చిత్తూరు
శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ దళాల పాత్ర కీలకం
చిత్తూరు ముచ్చట్లు:
ఆర్మడ్ రిజర్వ్ పోలీసు ఏ.ఆర్. మొబిలైజేషన్ లో భాగంగా జరుగుతున్న ఫైరింగ్ ప్రాక్టీసు రేంజ్ ను చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి అకస్మికంగా తనిఖీ చేసారు.గంగాధర్ నెల్లూరు లోని గల చిత్తూరు పోలీస్ ఫైరింగ్ రేంజ్ లో …
జనసంద్రమైన చిత్తూరు
- ఉద్యోగ కార్మిక సంఘాలు
చిత్తూరు ముచ్చట్లు:
పదండి ముందుకు.. పదండి తోసుకు.. అనే తరహాలో జిల్లా కేంద్రం చిత్తూరులో పీడీఎఫ్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి వేలాది మంది ఉాధ్యాయ, ఉద్యోగులు తరలి వచ్చారు. వీరి రాకతో చిత్తూరు…
”అభివృద్ధి” పాలనతో దేశంలోనే ఏపీ ముందంజ
ఏపీకి రూ.40వేల కోట్ల పెట్టుబడులు
పేదలకు సంక్షేమం, యువతకు ఉపాధే లక్ష్యంగా పరిపాలన
చంద్రబాబూ వెన్నుపోటు రాజకీయాలు మానవా
విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, పార్టీ జిల్లా అధ్యక్షులు భరత్
చిత్తూరు ముచ్చట్లు :…
తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను
చిత్తూరు ముచ్చట్లు:
తెలుగుదేశం పార్టీలో వెనుకబడిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను చిత్తూరు నియోజకవర్గంలో అగ్ర నాయకుల ఆగడాలను అడ్డుకట్ట వేయకపోవడం కాకుండా మమ్ములను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్య తీసుకోకుండా ఉండడానికి నిరసనగా తెలుగుదేశం…
ఎస్ ఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై దూసుకెళ్లిన కారు
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం ఎస్ ఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై దూసుకెళ్లిన కారు.ఐదు ద్విచక్ర వాహనాలు ధ్వంసం.విద్యుత్ పోల్ను ఢీకొని ఆగిన కారు.తప్పిన పెను ప్రమాదం.ఒకరికి గాయాలు.
Tags:The…
నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం
చిత్తూరు ముచ్చట్లు:
సోమవారం ఉదయం మంగసముద్రం క్యాంప్ సైట్ నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. అంతకుముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం జరిగింది. ప్రతీ రోజు సుమారుగా 1000 మందికి క్యాంప్ సైట్ వద్ద లోకేష్…
శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో మాఘ మాసం లో పౌర్ణమి చండి హోమము-చైర్మన్ మిద్దిటి శంకర్ నారాయణ
చౌడేపల్లి ముచ్చట్లు:
ఆంధ్ర రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో మాఘ మాసం లో పౌర్ణమి రోజున చండి హోమము జరిగినది ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మిద్దిటి శంకర్ నారాయణ మరియు కార్య నిర్వహణ అధికారి చంద్రమౌళి మరియు…
లలితా జ్యువలర్స్ 46వ బ్రాంచ్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు ముచ్చట్లు:
బుధవారం నాడు లలితా జ్యువలర్స్ 46వ బ్రాంచ్ ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా సంస్థ మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించిన మంత్రి పెద్దిరెడ్డి…
బైరెడ్డిపల్లిలో ఉద్రిక్తత
పలమనేరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. లోకేష్ పాదయాత్ర ముగిశాక బ్యానర్ల గొడవ మొదలయింది. గుర్తు తెలియని దుండగులు ఇండియన్ బ్యాంక్ ఎదురుగా టిడిపి శ్రేణుల బ్యానర్లను తగలబెట్టారు. విషయం…
కురుబ ప్రతినిధులతో లోకేష్ భేటీ
పలమనేరు ముచ్చట్లు:
టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. బైరెడ్డిపల్లిలో లోకేశ్ కురుబ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వారు జగన్ పాలనలో తాము అనేక సమస్యలు…