Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
నిజామాబాద్
కంప్యూటర్ ఆపరేటర్లు, యాంకర్లు కావలెను
ప్రముఖ తెలుగుముచ్చట్లు వెబ్సైట్, యూట్యూబ్ఛానల్ సంస్థలో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్లు, యాంకర్లు కావలెను. ఆసక్తి కలిగిన యువతి, యువకులు సంప్రదించండి. మీ బయోడేటాను క్రింది వ్యాట్సాప్ నెంబర్లకు పంపగలరు.
సెల్నెంబర్లు:…
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన తెలుగుముచ్చట్లు
పుంగనూరు ముచ్చట్లు:
రంజాన్ పండుగను పురస్కరించుకుని తెలుగుముచ్చట్లు యాజమాన్యం ప్రపంచ దేశల్లోని ముస్లిం మైనార్టీలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపింది. ముస్లింలు భక్తిశ్రద్దలతో , కఠోరదీక్షలో అల్లాను ప్రార్థించడం అభినందనీయం. ముస్లింల…
జడ్పీ చైర్మన్, ఎంపిపిల ఘర్షణ
నిజామాబాద్ ముచ్చట్లు:
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ బాలల సంరక్షణ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు, ఎంపిపి మాస్త ప్రభాకర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గురువారం జరిగిన సమావేశానికి ఎంపిపి ఆలస్యంగా రావడంతో…
బాజీరెడ్డి ప్రసంగానికి అడ్డుపడిన మహిళ
నిజామాబాద్ ముచ్చట్లు:
నిజమాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన - యాదవ మహా సభ మీటింగ్ రసాభాసగా మారింది. తనను అవమానించారంటూ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ ముందే వాగ్వాదానికి జిల్లా యాదవ సంఘం మహిళ అధ్యక్షురాలు మంజుల దిగింది. బాజిరెడ్డి…
కవిత టూర్ లో అపశృతి
రద్దైన ఆత్మీయ సమావేశం
నిజామాబాద్, ముచ్చట్లు:
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చాలా రోజుల తర్వాత నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. ఈడీ విచారణ తర్వాత జిగిత్యాల వస్తున్న లీడర్కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు…
రైతుల వినూత్న నిరసన
నిజామాబాద్,
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తే నిజామాబాద్ రైతులు గళం విప్పారు. ఈసారి వినూత్నంగా నిరసన తెలిపారు. పసుపు బోర్డుకు పంగనామం పెట్టారని…
మద్యం, విలాసాం, కొడుకు చంపేసిన తల్లి
నిజామాబాద్, ముచ్చట్లు:
ఆమెకు ఇప్పటికే మద్యం తాగే అలవాటు ఉంది. ఇది చాలదన్నట్లు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడింది. తన ఆనందాల కోసం ఏమైనా చేసేది. అయితే తన సంతోషాలకు కుమారుడు అడ్డొస్తున్నాడని ఎనిమిదేళ్ల…
పసుపు బోర్డు ఏర్పాటు కానందుకు రైతులు కన్నెర్ర
నిజామాబాద్ వ్యాప్తంగా వెలసిన ఫ్లెక్సీలు
నిజమాబాద్ ముచ్చట్లు:
పసుపు బోర్డుకు పంగనామం పెట్టడంపై భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిజామాబద్ రైతులు కన్నెర్రజేశారు. పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్ర…
ఆర్మూర్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది
నిజామాబాద్ ముచ్చట్లు:
నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇందూరు కాంగ్రెస్ పార్టీలో చేరికలు పార్టీ నేతలకు తలనొప్పి వ్యవహారంగా మారాయి. డి. శ్రీనివాస్ ఆయన కుమారుడు సంజయ్ ఆదివారం గాంధీ భవన్లో…
వివాదస్పదంగా ఎమ్మెల్యే జాజుల సురేందర్ ప్రవర్తన
నిజామాబాద్, ముచ్చట్లు:
ఇటీవల ఓ ఆసుపత్రిలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ ప్రవర్తన వివాదస్పదంగా మారింది. సమస్యలను సద్దుమణిగేలా చేయాల్సిన ఎమ్మెల్యే ఆసుపత్రి సిబ్బంది చెంప చెల్లుమనిపించారు. సర్దిచెప్పడానికి ప్రయత్నించిన పోలీసు అధికారిని…