Browsing Category

నిజామాబాద్

ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ ఛైర్ పర్సన్

నిజామాబాద్ ముచ్చట్లు: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ టీఆర్‌ఎస్‌లో కొంత కాలంగా పార్టీ నేతల మధ్య పొసగడం లేదు. ఎమ్మెల్యే షకీల్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ తూము పద్మ భర్త శరత్‌రెడ్డి మధ్య వైరం శ్రుతిమించింది. ఒకే పార్టీ అయినప్పటికీ..చిన్నగా మొదలైన…

ఆ ఊరికి నో కరెంట్ బిల్లు

నిజామాబాద్ ముచ్చట్లు: భారీ కరెంట్‌ బిల్లుతో గుండె గుభిల్లుమని, జేబుకు చిల్లు పడడంతో ఆ ఊరి సర్పంచ్‌ బుర్రలో ఓ ఐడియా తళుక్కున మెరిసింది. తన ఆలోచనకు రెక్కలు తొడిగి గ్రామస్తుల సహకారంతో కష్టాలను అధిగమించి కరెంట్‌ బిల్‌ కట్టే కష్టమే లేకుండా…

డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం

నిజామాబాద్ ముచ్చట్లు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఈ అంశంపై అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు.…

సర్కార్ ఆస్పత్రికి  సుస్తీ

నిజామాబాద్ ముచ్చట్లు: ఉత్తర తెలంగాణలో సర్కారు ఉచిత వైద్యానికి కేరాఫ్‌గా ఉన్న నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్కానింగ్ రిపేర్‌కు వచ్చింది. కోట్ల రూపాయల విలువైన స్కానింగ్ యంత్రం పనిచేయక రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. స్కానింగ్…

300 ఏళ్ల బావికి ఎట్టకేలకు మోక్షం

నిజామాబాద్ ముచ్చట్లు: దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పురాతన బావికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. జనావాసాల మధ్య ఉన్న 800 లారీల చెత్తను తొలగిస్తే గానీ.. ఈ కట్టడం కనిపించలేదు. నీటి బావిలోకి వెళ్లేందుకు 70 పైగా మెట్లు ఉన్నాయి. ఈ పురాతన బావికి…

ఫేస్ బుక్ లో లవ్ ట్రాక్

నిజామాబాద్ ముచ్చట్లు: ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన వ్యక్తి చేతిలో ఓ వివాహిత మోసపోవడమే కాకుండా దారుణ హత్యకు గురైంది. ఈ దారుణ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బాన్సువాడ పట్టణంలోని గౌలీగూడలో నివాసముంటున్న ముఖీద్‌కు…

విద్యార్దిని ఆత్మహత్య

నిజామాబాద్ ముచ్చట్లు: నిజామాబాద్‌ పట్టణంలో ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది.ప్రైవేటు హాస్టల్‌ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన అక్షిత నిజామాబాద్‌ సమీపంలోని విజయ్…

చదువుల తల్లికి కవిత హామీ

నిజామాబాద్  ముచ్చట్లు: నీట్ లో ర్యాంక్ సాధించిన హారికకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్ గూడ కు చెందిన హారిక కు కవిత అండగా నిలిచారు.…

 పూర్తవుతున్న వరినాట్లు… కొనుగోళ్లు ఎప్పుడు

నిజామాబాద్ ముచ్చట్లు: నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నాయ్. వరి కోతల్లో రైతులు బిజీగా ఉన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ముందే కోతలు పూర్తి చేసిన వరి రైతులు...ధాన్యం అమ్మటానికి…

టీచర్లకు  అసలైన పరీక్ష షురూ…

నిజామాబాద్ ముచ్చట్లు: ప్రభుత్వ స్కూళ్లల్లో ఉపాధ్యాయుల అటెండెన్స్ పై వినూత్న రీతిలో డిజిటల్ పద్దతిని ప్రవేశపెట్టింది. గతంలో రిజిస్ట్రార్ పై సంతకం పెట్టడం కాకుండా మొబైల్ లోనే యాప్ ద్వారా అటెండెన్స్ వేసుకునే వెసులు బాటు కల్పించింది. ఉమ్మడి…