Browsing Category

నిర్మల్

భైంసా వారసంతలో నకిలి నోట్ల కలకలం

నిర్మల్ ముచ్చట్లు: గుర్తుతెలియని వ్యక్తి 500 రూపాయల నోటుతో వచ్చి ఇరవై రూపాయల కూరగాయలు కోనుక్కెల్లాడు.అది గమనించని కూరగాయలు అమ్మె వ్యక్తి నోటును జేబులో ఉంచి మిగితా చిల్లర ఇచ్చి ఆ వ్యక్తిని పంపించాడు.అదే వ్యక్తి మరో ఐదు వందల నోటుతో తిరిగి…

అర్టీసీ బస్సు ఢీ..ఇద్దరు యువకులు మృతి

నిర్మల్ ముచ్చట్లు: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్స్ వద్ద ఆదిలాబాద్ నుండి నిర్మల్ వస్తున్న ఆర్టీసీ బస్సు, నిర్మల్ వైపు నుండి ఆదిలాబాద్ వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని  ఢీ కొట్టింది. , ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న…

బాసర ఆలయంలో మహిళా ట్రైనీ ఐయేఎస్ లు

నిర్మల్ ముచ్చట్లు: మహిళ దినోత్సవం నేపధ్యలో బుధవారం నాడు శ్రీ జ్ఞానసరస్వతి దేవస్థానం లో సందర్భంగా వివిధ రాష్ట్ర క్యాడర్లకు చెందిన పదిహేను మంది మహిళా ట్రైనీ  ఐయేఎస్లు  అమ్మవారిని దర్శించుకున్నారు. తరువాత  ప్రత్యేక పూజలో పాల్గోన్నారు. ఆలయ…

ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం

నిర్మల్ ముచ్చట్లు : ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎంతో సుఖవంతం, సురక్షితమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో నూతనంగా వచ్చిన రెండు సూపర్ లగ్జరీ బస్సులను ఆయన ప్రారంభించారు. ఆర్టీసీ…

మంత్రి సబిత ను అడ్డుకున్న ఏబీవీపీ నేతలు

నిర్మల్ ముచ్చట్లు: నిర్మల్ జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన లో ఉద్రిక్తత నెలకొంది.  మంత్రి సబితా ఇంద్రరెడ్డి కాన్వాయిని  ఏబీవీపీ నాయకులు అడ్డుకున్నారు. సబిత గో బ్యాక్ అంటూ నినాదాలు చేసారు.  బాసర త్రిపుల్ ఐటీ లో సమస్యలు వెంటనే…

ఖైదీ మృతిపై బంధువుల అందోళన

నిర్మల్ ముచ్చట్లు:  జిల్లా కేంద్రంలోని సబ్ జైలులో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీ సతీష్ మృతి చెందాడు. అనారోగ్యంగా ఉండటంతో సతీష్(26) ను జైలు సిబ్బంది జిల్లా ఆసుపత్రికి తరలించారు.   అనారోగ్యం కారణంగానే సతీష్ మృతి చెందినట్లు జైలు సిబ్బంది వివరణ…

డాబాపై ఎక్కిన దున్నపోతు..

-క్రేన్ సహాయంతో కిందికి దించిన విడిసి బృందం నిర్మల్ ముచ్చట్లు: నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో దున్నపోతు ఓ ఇంటి దాబా పైకి ఎక్కి హల్చల్ చేసింది... వెంగ్వాపేట్   గ్రామానికి   చెందిన దున్నపోతు ఆడెపు శేఖర్ అనే రైతు ఇంటిపైకి…

బీజేపీ నేతల పై ఎమ్మెల్యే రేఖా నాయక్ ఫైర్

నిర్మల్ ముచ్చట్లు: నిర్మాల్ జిల్లా ఖానాపూర్ లో జరిగిన బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో   బండి సంజయ్,ఎంపీ సోయం బాపురావు,రాథోడ్ రమేష్ లు ఎమ్మెల్యే రేఖానాయక్ పై చేసిన ఆరోపణల పై  రేఖనాయక్ స్పందించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై నోరు జారితే…

దిమ్మగుర్తిలో సంజయ్ కు ఘన స్వాగతం

నిర్మల్ ముచ్చట్లు: నిర్మల్ జిల్లా మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలోకి బండి సంజయ్ పాదయాత్ర మంగళవారం ప్రవేశించింది. అయనకు దిమ్మదుర్తి గ్రామంలో స్థానిక బిజెపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు…

సర్కారి బడులు శిధిలావస్థలో వున్నాయి

నిర్మల్ ముచ్చట్లు: నిర్మల్ జిల్లా కుంటాల మండలం, లింబ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బండి సంజయ్ గురువారం సందర్శించారు. అక్కడ కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను…