Browsing Category

మ‌హ‌బూబాబాద్

కంప్యూటర్‌ ఆపరేటర్లు, యాంకర్లు కావలెను

ప్రముఖ తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ఛానల్‌ సంస్థలో పనిచేయుటకు కంప్యూటర్‌ ఆపరేటర్లు, యాంకర్లు కావలెను. ఆసక్తి కలిగిన యువతి, యువకులు సంప్రదించండి. మీ బయోడేటాను క్రింది వ్యాట్సాప్‌ నెంబర్లకు పంపగలరు. సెల్‌నెంబర్లు:…

రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన తెలుగుముచ్చట్లు

పుంగనూరు ముచ్చట్లు: రంజాన్‌ పండుగను పురస్కరించుకుని తెలుగుముచ్చట్లు యాజమాన్యం ప్రపంచ దేశల్లోని ముస్లిం మైనార్టీలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపింది. ముస్లింలు భక్తిశ్రద్దలతో , కఠోరదీక్షలో అల్లాను ప్రార్థించడం అభినందనీయం. ముస్లింల…

కేసముద్రం తహసీల్దార్ గుండెపోటుతో మృతి

మహబూబాబాద్ ముచ్చట్లు: మహబూబాబాద్ జిల్లా  కేసముద్రం తహసీల్దార్ గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం సాయంత్రం కేసముధ్రం మండల కేంద్రంలో ఇఫ్తార్ విందులో ఎమ్మార్వో ఫరీదుద్దీన్ పాల్గోన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే…

బావిలో మునిగి వ్యక్తి మృతి

మహబూబాబాద్     ముచ్చట్లు: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎదుల్లపల్లి వద్ద పొలం పనులకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములపై తేనెటీగలు దాడి చేసాయి. తేనెటీగల దాడి నుండి తప్పించుకునేందుకు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి అన్నదమ్ములు దూకారు. అన్న…

రాజన్న పాలన ను మళ్లీ తేస్తా

మహబూబాబాద్ ముచ్చట్లు: 240 వ రోజు మహాబూబాబాద్  నియోజక వర్గంలో  వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. ఆలేరు,వావిలాల,తండాల్లో గ్రామస్తులు షర్మిల కు  ఘన స్వాగతం పలికారు. షర్మిల మాట్లాడుతూ  కేసీఅర్ పాలన…

రైతులు, రెవెన్యూ అధికారుల వాగ్వాదం-గ్రామంలో ఉద్రిక్తత

మహబూబాబాద్ ముచ్చట్లు: గత 70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని రైతులు, మహిళలు అందోళనకు దిగారు. ఎంపీడీవో కార్యాలయ అధికారులుపై మండిపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి…

బిల్లులు కట్టలేదని కరెంట్ కట్-అంధాకారంలో తండా

మహబూబాబాద్ ముచ్చట్లు: బకాయి బిల్లులు చెల్లించటం లేదని విద్యుత్ అధికారులు గత రెండు రోజుల క్రితం ఆ గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేసారు.  అంధకారంలో బిక్కు బిక్కుమంటు సీసా దీపాల వెలుతురులో ఏజెన్సీ గ్రామ (లంబాడ ) గిరిజన ప్రజలు కాలం…

వీధి కుక్కల దాడిలో గొర్రెలు మృతి

మహబూబాబాద్ ముచ్చట్లు: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో వీధి కుక్కల వీరంగంతో స్థానికులు బెంబెలెత్తిపోతున్నారు. తాజాగా గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి జరిపాయి.   కొమ్ము లింగయ్య కు చెందిన 8 గొర్రెలు మృతి చెందగా  మరో 3 గొర్రెలకు…

ఎకో టూరిజమ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మహబూబాబాద్ ముచ్చట్లు: అమ్రాబాద్ టైగర్ రిజర్వుల్లో ఎకో టూరిజం కార్యక్రమాలను అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. మన్ననూరు జంగిల్ రిసార్ట్స్ ప్రారంభం కుడా అయింది.  కొత్తగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో సఫారీ కోసం 8…

సభకు జనాలు తరలించకపోతే అంతే-మంత్రి ఎర్రబెల్లి

మహబూబాబాద్ ముచ్చట్లు: ఖమ్మం బీఆర్ఎస్ సభకు జనాన్ని తరలిస్తే రూ.10 లక్షలు ఇప్పిస్తా...లేకుంటే కోత విదిస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. ఈ నేపధ్యంలో అయన సర్పంచులకు హుకుం జారీ చేసారు. ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తే బోనస్…