Browsing Category

మెదక్

ఏడుపాయల జాతరపై సమీక్షా సమావేశం

మెదక్ ముచ్చట్లు: మహాశివరాత్రి పర్వ దిన సందర్భంగా ఈ నెల 18 నుండి మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించే ఏడుపాయల జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులందరు సమిష్టితో పనిచేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి…

దామోదర రాజనర్సింహ కు ఇంటి పోరు… ఇంతింత కాదయా

మెదక్ ముచ్చట్లు: దామోదర రాజనర్సింహ. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్ నేత. మాజీ డిప్యూటీ సీఎం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆయన లెక్కలు వేస్తూ.. వ్యూహాలు రచిస్తుంటే.. ఇంట్లో వాళ్లే రాజనర్సింహకు షాక్‌లపై షాక్‌లు ఇస్తున్నారు. 2018 ఎన్నికల…

కారు దహనం కేసులో మృతుడిగుర్తింపు

మెదక్ ముచ్చట్లు: మెదక్ జిల్లా టేక్మాల్ (మం) వెంకటాపురం శివారులో కారులో వ్యక్తి సజీవ దహనం ఘటనలో మృతుడి వివరాలు వెల్లడయయాయి. కారులో సజీవదహనం అయిన వ్యక్తి భీమ్లా తండకి చెందిన ధర్మా గా గుర్తించారు. హైదరాబాద్ సెక్రటెరియట్ లో సీనియర్…

కారు ఢీకొని ఇద్దరు పారిశుధ్య కార్మికుల మృతి

మెదక్ ముచ్చట్లు: మెదక్ మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున సుమారు 5 గంటలకు పారిశుధ్య పనుల నిమిత్తం విధులకు వచ్చిన ఐదుగురు పారిశుధ్య కార్మికులను రాందాస్ చౌరస్తా…

ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఎల్లెర్ గడ్డలు

మెదక్ ముచ్చట్లు: ఎల్లెర్ గడ్డలు ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కౌడిపల్లి మండలం, వెంకట్రావు పేట గ్రామంలో ఘటన జరిగింది.బాధిత కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం ఎల్లెర్ గడ్డలు  జున్ను పాలల్లో…

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

మెదక్ ముచ్చట్లు: మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న  టాటా ఏసి మిని వాహనాన్ని వెనుక నుండి  గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో  ఒకరు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమం గా వుంది. మరో తొమ్మిది…

దొంతి గ్రామస్థుల నిరసన

మెదక్ ముచ్చట్లు: మెదక్ జిల్లా శివంపేట్ మండలం దొంతి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణను గ్రామస్థులు, రైతులు  బహిష్కరించారు. రీజినల్ రింగ్ రోడ్ కోసం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేసారు.  భూములు…

ధాన్యం కుప్పలు దగ్దం

మెదక్ ముచ్చట్లు: మెదక్ జిల్లా మెదక్ మండలం గడమోన్ పల్లి లో వరిధాన్యం కుప్పలకు మంటలు అంటుకున్నాయి. పొలాల్లో వరి కోయించి గడ్డికి కొంతమంది రైతులు నిప్పు పెట్టారు. ఐకెపి సెంటర్లలో వడ్లు కొనకపోవడంతో పొలాల్లోనే వరి ధాన్యాన్ని కుప్పలుగా…

అధికారుల ముందే పురుగుల మందు తాగిన మహిళ

మెదక్ ముచ్చట్లు: పరిశ్రమల స్థాపనకు కావలసిన భూసేకరణ సర్వే చేసేందుకు అధికారులు వచ్చారు. వారిని రైతులు అడ్డుకున్నారు. భూములే మాకు ఆధారం అంటు ప్రాధేయపడ్డారు. అయినా అధికారులు తమ పని కానిచ్చారు. దాంతో అధికారుల ముందు గ్రామస్తురాలు శ్యామల (30)…

గిరిజనులపై ఆటవీ శాఖ కేసు నమోదు

రోగులు, నడవలేనివారిపై కుడా కేసులు మెదక్ ముచ్చట్లు: మెదక్ జిల్లాలో ఫారెస్ట్ అధికారుల నిర్వాకం బయటపడింది. అటవీ భూముల్లో చెట్లు నరికేశారంటూ శివ్వంపేట మండలం భీమ్లా తండా వాసులపై కేసు నమోదు చేసారు అటవీ శాఖ అధికారులు. మొత్తం 43…