Browsing Category

రంగారెడ్డి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రంగారెడ్డి ముచ్చట్లు: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ గౌడవెల్లి నుండి హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్ కు వస్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి రోడ్డు పై పల్టి కొట్టింది.…

కారు ఢీకొట్టి, దాడి చేసిన కార్పోరేటర్ భర్త

రంగారెడ్డి ముచ్చట్లు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరో అనుచరుడి వీరంగం బయటకు వచ్చింది. మీర్ పేట కార్పొరేటర్ అరుణ భర్త జిల్లెల ప్రభాకర్ రెడ్డి అఘాయిత్యం ఇది. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో టూ వీలర్ పై వెళుతున్న బలరాం అనే వ్యక్తికి కారుతో…

రాజేంద్రనగర్ లో లారీ బీభత్సం

రంగారెడ్డి ముచ్చట్లు: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో లారీ బీభత్సం సృష్టించింది. హైదర్ గూడ చౌరస్తా వద్ద పాద చారుల పై దూసుకెళ్లింది. అక్కడ బస్సు కోసం వేచిచూస్తున్న భార్యా భర్తల ను ఢి కొట్టింది. భర్త లారీ చక్రాల కింద నలిగిపోయాడు.  …

పోలీసుల అదుపులో చింటూ సింగ్

రంగారెడ్డి ముచ్చట్లు: నార్సింగి  లోజరిగిన దారీ దోపిడీ, హత్య కేసు లో పోలీసులు పురోగతి సాధించారు. కిషోర్ కుమార్ రెడ్డి ని హత్య చేసిన చింటూ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు.  రౌడీ షీటర్ కరణ్ సింగ్ ను ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.…

ఆసుపత్రిలో బాలిక మృతి..బంధువుల అందోళన

రంగారెడ్డి ముచ్చట్లు: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి లో విషాదం నెలకొంది. శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సన్విక అనే ఐదేళ్ల బాలిక మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాపా మృతి చెందిందని బంధువులు అంటున్నారు. ఆపరేషన్ కోసం…

ముగ్గురు దొంగలు అరెస్టు

రంగారెడ్డి ముచ్చట్లు: మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో మన్సన్ పల్లీ క్రాస్ రోడ్స్ సమీపంలో మహేశ్వరం పోలీసులు వెహికిల్స్  చెకింగ్ తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు ఏపీ 29 బిబి 5142 బైక్  పై కనిపించడంతో వారిని ఆపి తమదైన…

బస్సు కోసం విద్యార్దుల రాస్తారోకో

రంగారెడ్డి ముచ్చట్లు: రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలం  అల్వాల చౌరస్తాలో  అల్వాల్ గ్రామానికి చుట్టూ ప్రక్కల గ్రామాలకు చెందిన విద్యార్థులు  ప్రధాన రహదారి షాద్నగర్ టు కడ్తాల్ పై బైఠాయించి ధర్నా చేపట్టారు. షాద్నగర్ బస్ డిపో అధికారులకు…

కాంగ్రెస్ పార్టీ ధర్నా

రంగారెడ్డి ముచ్చట్లు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో  కాంగ్రెస్ రైతాంగ సమస్యలపై కాంగ్రెస్. పార్టీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం  సాగర్ రోడ్ పై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ…

పదవ తరగతి విద్యార్దినిపై గ్యాంగ్ రేప్

-తోటి విద్యార్దులే నిందితులు రంగారెడ్డి ముచ్చట్లు : రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీసు పరిధిలోని తట్టి అన్నారంలో కీచక పర్వం వెలుగు చూసింది. పదవ తరగతి  చదువుతున్న విద్యార్థిని పై తోటి క్లాస్ మెంట్స్ ఐదుగురు ఇంట్లోకి చొరబడి అత్యాచారం…

కూలీల ఆటో బోల్తా…పదిమందికి గాయాలు

రంగారెడ్డి ముచ్చట్లు: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్ శివారులో కూలీల తరలిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10మంది కూలీలు గాయపడ్డారు. నలుగురు కూలీలకు త్రీవంగా గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి 108ద్వారా…