Browsing Category

రంగారెడ్డి

తుక్కుగూడలో ఉద్రిక్తత

-శ్రీశైలం జాతీయ రహదారి దిగ్బంధం రంగారెడ్డి ముచ్చట్లు: మహేశ్వరం నియోజకవర్గం, తుక్కుగుడ మునిపల్ లో ఉద్రిక్తత శనివారం ఉద్రిక్తత నెలకొంది.తుక్కుగూడ మున్సిపాలిటీ బస్టాండ్ చౌరస్తాకు స్థానికులకే డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వాలని బీజేపీ…

గోవా కర్రలు విగిరి ఇద్దరు కూలీలు మృతి

-మరో ఇద్దరికి తీవ్ర గాయాలు రంగారెడ్డి ముచ్చట్లు: కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీ కాలనీలో విషాద ఘటన జరిగింది.  నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైనుంచి నలుగురు కార్మికులు ప్రమాదవశాత్తు కింద పడ్డారు. వారిలో ఇద్దరు మృతి చెందగా…

మైలార్ దేవ్ పల్లి లో కారు బీభత్సం

రంగారెడ్డి ముచ్చట్లు: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ మైలార్ దేవ్ పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. దుర్గా నగర్ చౌరస్తా లో  డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టింది. రోడ్డు పై ఆగి ఉన్న కారు ను ఢీ కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కారు లో…

టోల్ ప్లాజా వద్ద కారు దగ్ధం

రంగారెడ్డి ముచ్చట్లు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ టోల్ ప్లాజా దగ్గర తప్పిన ప్రమాదం అకస్మాత్తుగా షిఫ్ట్ కార్లో మంటలు క్షణాల్లో కారు దగ్దం అయింది. అప్రమత్తమైన కారు డ్రైవర్ సురేందర్ రెడ్డి కారులో నుండి దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు.…

అదుపుతప్పిన బొలెరో….ఎదురుగా వస్తున్న లారీ ఢీ

- ముగ్గురు మృతి రంగారెడ్డి ముచ్చట్లు: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్  పరిధిలోని సోలిపూర్ గ్రామ శివారులో బైపాస్ వై జంక్షన్  వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై బొలెరో వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.  హైదరాబాద్ నుంచి కర్నూలు…

కాంగ్రెస్ నేతల అందోళన..అరెస్టు

రంగారెడ్డి ముచ్చట్లు: ఎల్బీనగర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దశాబ్ది దగా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నేతలు భారీగా పాల్గొన్నారు. పోలీసులు ప్రదర్శనను అడ్డుకున్నారు. అందోళనకారులు కేసీఆర్ దిష్టిబొమ్మను…

పోలీసు కానిస్టేబుల్ వినోద్ ఉరివేసుకొని అత్మహత్య

రంగారెడ్డి ముచ్చట్లు: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డం మల్లయ్య గూడా కు చెందిన కానిస్టేబుల్ వినోద్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడు  గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స…

తుక్కుగూడ మున్సిపాలిటీలో గొర్రెల పంపిణీ

రంగారెడ్డి ముచ్చట్లు; మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని 6,7,8 వార్డులో పల్లు అభివృధి పనులకు మంత్రి సిబితా ఇంద్రారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేసారు. స్ట్రీట్ లైట్ ను ప్రారంభించారు. మంఖాల్ లో గొర్రెల పంపిణీ…

నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం..పది మంది అరెస్టు

రంగారెడ్డి ముచ్చట్లు: సైబరాబాద్ పోలీసులు నకిలీ విత్తనాల గుట్టు రట్టు చేసారు. మేడ్చల్, రాజేంద్రనగర్ ఎస్వోటీ బృందాలు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు జరిపి 3.35 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.  పది మంది…

శంషాబాద్ పరిధిలో మహిళను హత్య చేసిన పూజారి

రంగారెడ్డి ముచ్చట్లు: శంషాబాద్ లో ఒక మహిళ హత్యకు గురయింది. ఆమెతో  వివాహేతర సంబంధం పెట్టుకున్న పూజారే  మహిళను హత్య చేసినట్లు పోలీసులు నిర్దారించారు. తనను   పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మహిళను పూజారీ  హత్య చేసాడు. నిందితుడఇకి  …