Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
విజయనగరం
2025 నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్..
విజయనగరం ముచ్చట్లు:
ఉత్తరాంధ్ర అభివృద్ధికి చుక్కాని అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది మే 3న ఏపీ సీఎం జగన్ ఎయిర్ పోర్టుకు భూమి పూజ చేసి లాంచనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాదాపు…
చవితి శుభాకాంక్షలు తెలిపిన తెలుగుముచ్చట్లు
పుంగనూరు ముచ్చట్లు:
వినాయక చవితి పండుగ సందర్భంగా పాఠకులు, ప్రకటన కర్తలకు, శ్రేయోభిలాషులకు తెలుగుముచ్చట్లు యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపింది. ప్రజలు భక్తిశ్రద్దలతో పండుగను జరుపుకోవాలని, ప్రతి ఇంటా వినాయకుడికి పూజలు చేసి , సుఖసంతోషాలతో…
దేశాభివృద్దికి కృషి చేద్దాం
-జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్
విజయనగరం ముచ్చట్లు:
దేశాభివృద్దికి ప్రతీ ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ వద్ద జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించి, గౌరవ…
కంప్యూటర్ ఆపరేటర్లు, యాంకర్లు కావలెను
ప్రముఖ తెలుగుముచ్చట్లు వెబ్సైట్, యూట్యూబ్ఛానల్ సంస్థలో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్లు, యాంకర్లు కావలెను. ఆసక్తి కలిగిన యువతి, యువకులు సంప్రదించండి. మీ బయోడేటాను క్రింది వ్యాట్సాప్ నెంబర్లకు పంపగలరు.
సెల్నెంబర్లు:…
నెల్లిమర్లలో బొత్సకు ఇంటి పోరు
విజయనగరం ముచ్చట్లు:
విజయనగరం జిల్లా పేరు చెబితే ఠక్కున గుర్తుకొచ్చే నేతలలో బొత్స సత్యనారాయణ ఒకరు. రాజకీయ నేపథ్యం ఏ మాత్రం లేని కుటుంబం నుంచి వచ్చిన బొత్స.. అంచెలంచెలుగా ఎదిగి, జిల్లా రాజకీయాలనే శాసించగల స్థాయికి చేరుకున్నారు. కాపు…
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన తెలుగుముచ్చట్లు
పుంగనూరు ముచ్చట్లు:
రంజాన్ పండుగను పురస్కరించుకుని తెలుగుముచ్చట్లు యాజమాన్యం ప్రపంచ దేశల్లోని ముస్లిం మైనార్టీలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపింది. ముస్లింలు భక్తిశ్రద్దలతో , కఠోరదీక్షలో అల్లాను ప్రార్థించడం అభినందనీయం. ముస్లింల…
కలెక్టరేట్ లో పాము హల్ చల్
విజయనగరం ముచ్చట్లు:
విజయనగరం కలక్టరేట్లో భారీ నాగుపాము డీఈఓ ఆఫీస్ వద్ద ప్రత్యక్షమైంది. దీంతో అక్కడి సిబ్బంది కంగారుతో పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్కు సమాచారం ఇవ్వడంతో.. అతడు వచ్చి దాన్ని జాగ్రత్తగా బంధించాడు. కాగా ఆ పాము ఎలుకలు…
విజయనగరంలో మహిళల పార్కు
విజయనగరం ముచ్చట్లు:
: ఓ వైపు ఇంట్లో ఇల్లాలిగా.. మరోవైపు పోటీ ప్రపంచంలో పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ఆహ్లాదాన్ని పంచేలా విజయనగరం నడిబొడ్డున ప్రత్యేకంగా పార్కు సిద్ధమైంది. మహిళలను ఆకర్షించేలా.. ఆరోగ్యం పంచేలా సకల…
ఆంధ్రా సరిహద్దులో మరో వివాదం
విజయనగరం ముచ్చట్లు:
ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య సరికొద్ద సరిహద్దు వివాదం మొలకెత్తింది. అయితే ఈ వివాదానికి కేంద్రం రాజకీయమే కారణమన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ చేసిన ఒక ప్రకటన ఈ వివాదానికి కారణమన్న ఆరోపణలు…
2019 తరహాలనే ఒంటరి పోరా..
రాజమండ్రి,ముచ్చట్లు:
అసెంబ్లీ కన్వీనర్లను నియమించిన బీజేపీ
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉంటే.. 147 చోట్ల అసెంబ్లీ కన్వీనర్లను.. కో కన్వీనర్లను నియమించింది బీజేపీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమన్న సంకేతాలు ఇచ్చింది. అయితే కన్వీనర్ల నియామకమే…