Browsing Category

విశాఖపట్నం 

కేవీపికి ఘన స్వాగతం

విశాఖపట్నం ముచ్చట్లు: చేరుకున్న కాంగ్రెస్ మాజీ  రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు,  అక్కినేని నాగార్జున,అఖిల్ అక్కినేని  శుక్రవారం నాడు హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.వారికి పిసిసి కార్యవర్గం…

బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

బాధితులను ఆదుకోవాలని సీఎం ఆదేశం విశాఖపట్నం ముచ్చట్లు: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం  వైయస్.జగన్ మోమన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి…

ఏపీలో వర్షాలు కురిసే అవకాశం

మత్స్యకారులకు హెచ్చరిక విశాఖపట్నం ముచ్చట్లు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. ఇవాళ తుపానుగా మారే అవకాశం ఉందన్నారు. తుపానుగా మారితే 'మిధిలి'గా నామకరణం…

సుబ్బరామిరెడ్డి కంపెనీలు దివాళా…?

విశాఖపట్టణం ముచ్చట్లు: టి.సుబ్బిరామిరెడ్డి.. తెలుగు నాట పరిచయం అక్కర్లేని పేరు. జాతీయ స్థాయిలో సైతం సినీ, రాజకీయ రంగాల్లో ఆయనది ప్రత్యేక స్థానం.ఆయన పొలిటికల్, సినీ సెలబ్రిటీలకు ఇచ్చే పార్టీలు అత్యంత ఖరీదైనవి. విశాఖ బీచ్ లో…

తృటిలో తప్పిన ప్రైవేట్ ట్రావెల్  బస్సు ప్రమాదం

విశాఖపట్నం ముచ్చట్లు: విశాఖపట్నం నగరంలో శనివారం ఉదయం ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ప్రమాదం తప్పింది. మెక్సి పికప్ వాహనం అడ్డుగా రావడంతో తప్పించబోయి ప్రమాద అంచుల్లోకి  ట్రావెల్ బస్సు వెళ్లింది. బస్సు డ్రైవర్ చాకిచెక్యంగా…

క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

విశాఖపట్నం ముచ్చట్లు: క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయింది.వరల్డ్కప్ నేప థ్యంలో క్రికెట్ బెట్టింగ్పై ప్రత్యేక ఫోకస్ పెట్టామని విశాఖపట్నం డీసీపీ శ్రీనివా స్ మీడియాకు తెలిపారు. డీసీపీ మీడియాతో మాట్లాడుతూ..‘‘ బిర్లా జంక్షన్ దగ్గర…

మతిస్థిమితం లేని వృద్ధురాలు ఆత్మహత్య

విశాఖపట్నం ముచ్చట్లు: భీమిలి మండలం తగరపువలస గ్రామాంలో విషాదం నెలకొంది. సంతపేట  చాకలి వీధిలో మతిస్థిమితిలేని వృద్ధురాలు బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఎర్నికోటి.విజయ (65)  మతిస్థిమితి  లేక స్థానిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది…

చంద్రబాబు ఈ జన్మలో బయటకు రారు-సభాపతి తమ్మినేని సీతారాం

విశాఖపట్నం ముచ్చట్లు: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ జన్మకి జైల్లోంచి బయటకు రారని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలకు, నేతలకు బాధగా వున్నప్పటికీ.. చంద్రబాబుపై చాలా…

క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభించిన  కేంద్ర మంత్రి

విశాఖపట్నం ముచ్చట్లు: దేశంలోని హెల్త్ కేర్ రంగంలో తొమ్మిదేళ్లలో ఎన్నో గుణాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ ఎల్. మాండవీయ అన్నారు.విశాఖ ఏయూ కన్వేన్షన్ హాల్లో ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాల…

నగరం లో భారీ హవాలా గుట్టురట్టు చేసిన ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు.

విశాఖ ముచ్చట్లు: ఎన్ఏడీ జంక్షన్ దగ్గర సంచలనం రేపిన హవాలా మనీ వాషింగ్ మిషన్లో భారీ కరెన్సీ నోట్ల కట్టలు.1.30 కోట్లుపైబడి భారీ నగదు విజయవాడకు ఆటోలో తరలింపు.30 సెల్ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకున్న పోలీసులు.సరైన ఆధారాలు చూపించుక…