Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
విశాఖపట్నం
గిరిజన గ్రామాల నిరసన…
విశాఖపట్టణం ముచ్చట్లు:
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ కొండ శిఖరంలో గిరిజనగ్రామాలున్నాయి. పెదగరువు, పాత లో సింగి, కొత్త లోసింగి గ్రామాల్లో 250 మంది పీవిటీజిలు నివాసముంటున్నారు. ఆయా గ్రామాల గిరిజనులంతా ఒకచోట చేరారు. డోలీలతో…
అంగన్వాటీల సంబరాలు
విశాఖపట్నం ముచ్చట్లు:
ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమైన నేపథ్యంలో అంగన్వాడీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.ఈ మేరకూ విశాఖలో అంగన్వాడీలు సంబరాలు చేసుకున్నారు.కేక్ కట్చేసి స్వీట్లు పంచుకున్నారు. అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లన్నిటినీ…
జగనన్నతోనే సంక్షేమ అభివృద్ధి-.ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి
పల్లెపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
మంత్రాలయం ముచ్చట్లు:
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే సంక్షేమ అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే వై బాలనాగి రెడ్డి అన్నారు.సోమవారం…
ఉత్తరాంధ్ర ఎవరికి…
విశాఖపట్టణం ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ స్థానాలను కైవశం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. ఉత్తరాంధ్రలో ఆధిపత్యం చెలాయించడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ మెజార్టీ స్థానాలను దక్కించుకుంటే అధికారం…
నా బయోగ్రఫీ రాసే బాధ్యత యండమూరికి అప్పగిస్తున్నా..
విశాఖ ముచ్చట్లు:
సమకాలీన రచయితలలో యండమూరికి సాటి లేరు.నా బయోగ్రఫీ రాసే సమయం నాకు ఉండదు.యండమూరి అభిలాష సినిమాతోనే పరిశ్రమలో నా స్థానం పదిలం అని ఫిక్స్ అయ్యాను.ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మాలాంటి వారికి దైవ సమానులు.వారితో కలిసి నటించడం నా…
జై భారత్ లక్ష్యాలు సాధ్యమేనా
విశాఖపట్టణం ముచ్చట్లు:
ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ ఉచిత పథకాల మీద ఆధారపడుతున్నాయి. ప్రజలు ఓట్లు వేయాలంటే రకరకాల స్కీముల్ని పెట్టాలనుకుంటున్నారు. కానీ ఈ రాజకీయ పార్టీలన్నింటికీ భిన్నంగా మేనిఫెస్టో రెడీ చేసుకుంటోంది జై భారత్ నేషనల్…
భూహక్కు పత్రాల పంపిణీ-పాల్గోన్నమంత్రి ధర్నాన
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ గాజువాక హౌస్కమిటీ భూ బాధితుల ఇళ్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన భూ హక్కు పత్రాలు ఎట్టకేలకు లబ్ధిదారుల చేతికి అందాయి.గాజువాక బీసీరోడ్డు సంజీవకాలనీ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన…
జగన్ కు బీజేపీకి దగ్గర సంబంధాలు
విశాఖపట్నం ముచ్చట్లు:
జగన్ మోహన్ రెడ్డికి, బీజేపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఏపీపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ రాజశేఖరరెడ్డి మరణంపై ఎప్పుడూ మాట్లాడలేదు.. వివేకానంద
రెడ్డి మరణంలోకూడా జగన్…
అంగన్వాడీల జైల్ భరో
విశాఖపట్నం ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై విధించిన ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికుల అరెస్టులు ఆపాలని, అంగన్వాడి, మున్సిపల్, సర్వ శిక్ష కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ అఖిలపక్ష…
బొకారో ట్రైన్ లో పొగలు
విశాఖపట్నం ముచ్చట్లు:
సింహాచలం రైల్వే స్టేషన్ దగ్గరకు ట్రైన్ వచ్చేసరికి ఇంజన్ నుంచి ఒకేసారి మంటలు రావడంతో ప్రయాణికులు ట్రైన్ నుంచి దూకేసి పరుగులు తీశారు. కొంత సమయం తర్వాత ఇంజన్ లో మంటలు అదుపులోకి రావడంతో విశాఖ రైల్వే స్టేషన్ కు…