Browsing Category

amaravati

అన్నమయ్య సంగీతామృతాన్ని మరింతగా జన బహుళంలోకి తీసుకుని వెళతాం

- శ్రీ వేంకటేశ పదములు" పుస్తకావిష్కరణ సభలో టీటీడీచైర్మన్  భూమన కరుణాకర రెడ్డి తిరుపతి ముచ్చట్లు: సమాజంలోని కుల వివక్షను 600 సంవత్సరాల క్రితమే వ్యతిరేకించి పోరాడిన గొప్ప సంఘసంస్కర్త, శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని తన…

కాంగ్రెస్ పార్టీ నేత బుల్లయ్య ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే  పాయం

మణుగూరుముచ్చట్లు: మణుగూరు మండలం కూనవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేత  పూనెం బుల్లయ్య కు కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలు విరిగింది. బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు  పాయం వెంకటేశ్వర్లు…

టీడీపీ నేతల సాముహిక నిరాహార దీక్షలు

మచిలీపట్నం ముచ్చట్లు: తెలుగుదేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబునాయుడు  అరెస్టును ఖండిస్తూ మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి  పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర,  మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు…

చంద్రబాబు కేసు విచారణ

-వారం రోజులు వాయిదా వేసిన హైకోర్టు విజయవాడ ముచ్చట్లు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై దాఖలు అయిన  క్వాష్ పిటిషన్ విచారణ హైకోర్టు ఈ నెల 19 కి వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్ పై తమ కౌంటర్ వేయడానికి…

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..నలుగురికి గాయాలు

నెల్లూరు ముచ్చట్లు: నెల్లూరు జిల్లా కావలి సమీపం లో ఆటో ని గుర్తు తెలియని వాహనం  ఢీకొంది. ఘటనలో ఒకరు  మృతి చెందాగా నలుగురికి గాయాలు అయ్యాయి. మృతుడు ఆలుమూరుకు చెందిన నాగేశ్వర్ రావు గా గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సుమారు 500…

మున్నేరులో కొట్టుకొచ్చిన గుర్తు తెలియని శవం

ఖమ్మం ముచ్చట్లు: ఖమ్మం రూరల్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం మున్నేరు వాగులో కొట్టుకువచ్చింది. మున్నేరు వరద తగ్గడంతో పడమటి తండా పంచాయితీ జాన్ బాద్ తండా దగ్గర శవం ఒడ్డుకు చేరింది. గొనేసంచిలో శవాన్ని గుర్తించిన స్థానికులు రూరల్ పోలీసులకు…

ఐదుగురు నకిలీ విలేఖర్లు అరెస్టు

మెదక్ ముచ్చట్లు: వివిధ ఛానళ్లు, దినపత్రికల ఐడీ కార్డులు పెట్టుకుని విలేఖరులమంటూ బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్న ఐదు గురు పోలీసులు అరెస్టు చేసారు.  నార్సింగి మండల కేంద్రంలో రైస్ మిల్ యజమానులను బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు…

రూ.5 కోట్లతో మంజూరైన నూతన రోడ్డు నిర్మాణమునకు భూమి పూజ -మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పులిచెర్ల ముచ్చట్లు: పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కొమ్మిరెడ్డి సమీపంలో వెలసిన మల్లేశ్వర స్వామి అలయంకు సుమారు 5 కోట్ల రూపాయల నిధులతో మంజూరైన సీసీ రోడ్డుకు,పోశంవారిపల్లి నుండి పచ్చారాకుల మిట్ట వరకు నూతన రోడ్డు నిర్మాణమునకు భూమి…

ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు మహిళ న్యాయమూర్తి కి రోడ్డు ప్రమాదం- స్పందించిన మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట  ముచ్చట్లు: మంత్రి జగదీశ్‌ రెడ్డి సమయస్ఫూర్తి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళా న్యామూర్తి ప్రాణాలను నిలబెట్టింది.ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజాత ప్రయాణిస్తున్న వాహనం…

తుమ్మలను కలిసిన పొదెం వీరయ్య

అశ్వారావుపేట ముచ్చట్లు: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని నిత్యం తన నివాసంలో జిల్లా స్థాయి అలానే రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులు కలుస్తూనే ఉన్నారు.తుమ్మలను కలిసిన ప్రతి నాయకుడు కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ కోరుతున్నారు. అందులో…