-నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారో చెప్పాలి -ఎన్.రామచందర్ రావుకే మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి -బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ Date:26/02/2021 మహేశ్వరం ముచ్చట్లు: అబద్దపు పునాదుల మీద
Read moreCategory: ఆంధ్రప్రదేశ్
బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి
-చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి Date:26/02/2021 కామారెడ్డి ముచ్చట్లు: బాలల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషిచేస్తామని డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి అన్నారు.గురువారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్
Read more
పుంగనూరు వృద్ధాశ్రమంలో మరుగుదొడ్లు నిర్మాణం
Date:26/02/2021 పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని మాతెలుగుతల్లి వృద్దాశ్రమంలో మరుగుదొడ్లను విరాళంగా నిర్మించారు. మండలంలోని చదళ్ల గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త వేణుగోపాల్రెడ్డి సుమారు రూ.2 లక్షలతో మరుగుదొడ్లు నిర్మించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు గాజుల
Read more
ఎమ్మెల్సీ ఇక్భాల్ను సన్మానించిన వైఎస్ఆర్సీపీ నాయకుడు చక్రపాణి
Date:26/02/2021 హిందూపురం ముచ్చట్లు: హిందూపురం వైస్సార్సీపీ నాయకులు ఇక్బాల్ MLC గా ఎన్నికైన శుభ సందర్బంగా హిందూ పురం తాలూకా బ్రాహ్మణ సంఘం నాయకులు చక్రపాణి సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేద పండితులు
Read more27న కాళేశ్వరం త్రివేణిసంగమంలో మాఘపూర్ణిమ స్నానం
Date:26/02/2021 తిరుమల ముచ్చట్లు: టిటిడి తలపెట్టిన మాఘమాస మహోత్సవంలో భాగంగా ఫిబ్రవరి 27న మాఘపూర్ణిమను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాఘపూర్ణిమ పుణ్యస్నానం కార్యక్రమం జరుగనుంది. ఉదయం 9 నుండి 11
Read moreబర్డ్ లో ఉచితంగా మోకీలు, తుంటి మార్పిడి సర్జరీలు
– వెన్నెముక ఆపరేషన్లకు శ్రీకారం – ఎంఆర్ఐ, సి.టి. స్కాన్ యంత్రాల కొనుగోలుకు అనుమతి – బర్ద్ ట్రస్ట్ బోర్డ్ సమావేశంలో నిర్ణయాలు Date: 26/02/2021 తిరుపతి ముచ్చట్లు: బర్డ్ ఆసుపత్రిలోపేదలందరికీ ఉచితంగా మోకీలు,
Read more
జనసేన ధర్నా
Date:26/02/2021 శ్రీకాకుళం ముచ్చట్లు: శ్రీకాకుళం జిల్లాలో జనసేన నేతలు దర్నాకు దిగారు.ఎచ్చెర్ల మండలంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కాలేజ్, అంబేద్కర్ యూనివర్సిటీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల సమస్యలపై గళమెత్తిన నేతలు …
Read more
పుంగనూరులో మంచినీటి పథకాలకు రూ.32.37 కోట్లు విడుదల
Date:26/02/2021 పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోను మంచినీటి సమస్య తీర్చేందుకు రూ.32.37 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గంలోని మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి, మంత్రి
Read more