Browsing Category

కర్నూలు  

విజయవంతమైన క్రాప్ వెల్ సీడ్స్ రైతు ప్రదర్శన

నాగర్ కర్నూల్ ముచ్చట్లు: నియోజకవర్గంలోనూ తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో బుధవారం మహాలక్ష్మి ఫర్టిలైజర్స్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్ జాజుల బాలరాజు ఆధ్వర్యంలో ఎండుమిర్చి హనుమాన్ 167 రకం పై నిర్వహించిన క్రాప్ వెల్ సీడ్స్ రైతు…

నాగలదిన్నె వంతెనను ప్రారంభించిన మంత్రి బుగ్గన

కర్నూలు  ముచ్చట్లు: మూడు రాష్ట్రాల ప్రజల రాకపోకలకు కీలకమైన నాగలదిన్నె వంతెనను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నందవరం మండలంలో రూ.42 కోట్లతో నిర్మించిన నాగలదిన్నె వంతెన నిర్మాణం ఎమ్మిగ…

ఘనంగా ప్రారంభమైన ఖేలో ఇండియా మహిళా రగ్బీ క్రీడా పోటీలు

రగ్బీ లో జిల్లా క్రీడాకారులు  రాణించాలి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలు ముచ్చట్లు: రగ్బీ లాంటి నూతన క్రీడల్లో జిల్లా క్రీడాకారులు రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎదగాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్…

లాడ్జ్ లో ఇద్దరి దారుణ హత్య

కర్నూలు  ముచ్చట్లు: కర్నూలు నగరంలో దారుణం చోటు చేసుకుంది.. ఇద్దరు వ్యక్తులను ఓ లాడ్జిలో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నగరంలోని వుడ్ ల్యాండ్ లాడ్జింగ్ లో  నందికొట్కూరు కు చెందిన విజయ్ మరియు రుక్సానా అనే వారిని…

కాంట్రాక్టు వాటర్ మాన్ కార్మికుడు ఆత్మహత్యాయత్నం

కర్నూలు ముచ్చట్లు: మంత్రి జయరామ్ సెగ్మెంట్ హలహర్వి మండలం అమృతపురం గ్రామంలో వాటర్ మాన్ కాంట్రాక్ట్ కార్మికుడు పరుశురాం సూసైడ్ చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసిన వైనం కలకలం రేపింది. వైయస్సార్ నాయకులు శేఖర్, దిబ్బలింగ కాంట్రాక్టర్ పై ఒత్తిడి…

కర్నూలు జిల్లాలో మరో చోట బంగారు గనులు

కర్నూలు ముచ్చట్లు: కర్నూలు జిల్లాలో మరో చోట బంగారు గనులు ఉన్నట్లు శాస్త్ర వేత్తలు గుర్తించారు. ఆలూరు సెగ్మెంట్ లోని అస్పరి మండల పరిధిలో గోల్డ్ నిక్షేపాలున్నట్లు..జీఎస్.ఐ..జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండయా ప్రాథమికంగా గుర్తించారు. ఈ…

వేద ఘోష తో తుంగభద్ర నది తీరం లో అలరించిన బ్రహ్మణ కార్తీక వన భోజనాలు

కర్నూలు  ముచ్చట్లు: స్థానిక సంకల్ బాగ్ హరిహర క్షేత్రం లో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉదయం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి, భవాని రామలింగేశ్వర స్వామి వార్లకు విశేషం గా పంచామృత అభిషేకం…

యువకుడి దారుణ హత్య

కర్నూలు  ముచ్చట్లు: కర్నూలు జిల్లా కోడుమూరులో  దారుణ హత్య జరిగింది. బోయ రవి అనే యువకుడి పై కత్తులతో దాడి చేసారు. మద్యం మత్తులో అగంతకులు రవి తో ఘర్షణ పడ్డారు. గమనించిన స్థానికులు వారికి సర్దిచెప్పారు.  ఇంటికి వెళుతున్న  రవిపై దుండగులు…

లోక్ అదాలత్ ను సద్వినియోగము చేసుకోవాలి

నాగర్ కర్నూల్ ముచ్చట్లు: జాతీయ లోక్ అదాలత్ పథకాన్ని సద్వినియోగము చేసుకోవాలని చైర్మన్ / ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ సేషన్ న్యాయమూర్తి డి. రాజేష్ బాబు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన న్యాయస్థానం కోర్టు హల్ లో ఏర్పాటు…

జనసేన పార్టీ క్రియాశీలక ఆత్మీయ సమావేశం….

కర్నూలు జిల్లా ముచ్చట్లు: ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన టిడిపి సమన్వయ కమిటీ అధ్యక్షులు శ్రీ చింతా సురేష్ బాబు గారి ఆదేశాల మేరకు నందికొట్కూరు నియోజకవర్గం, నందికొట్కూరు మండలంలో సోమవారం కొణిదెల గ్రామంలో ఆత్మీయ సమావేశ కార్యక్రమం చేయడం…