Browsing Category

గుంటూరు

వైఎస్‌ షర్మిల ఓవరాక్షన్‌-మంత్రి అంబటి రాంబాబు

గుంటూరు ముచ్చట్లు: రాజకీయాల్లో స్వేచ్చ ఉందని వైఎస్‌ షర్మిల ఓవరాక్షన్‌ చేస్తున్నారన్నారు మంత్రి అంబటి రాంబాబు. మరోవైపు గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపిలో ఆదివారం జరిగిన గొడవకు, వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదన్నారు. దాడులు, ఘర్షణలను…

గుంటూరు పశ్చిమ వైసీపీలో గుప్పుమన్నవర్గ విభేదాలు

గుంటూరు ముచ్చట్లు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైకాపా లో కోల్డ్ వార్ నడుస్తోంది.  మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మధ్య వార్ ముదిరింది.  నియోజకవర్గం పరిధిలో పోలీస్ పోస్టింగులతో  విభేదాలు మొదలయ్యాయి. గుంటూరు వెస్ట్ పరిధిలో…

పోలీసులకు ధూళిపాళ్ల పిర్యాదు

గుంటూరు ముచ్చట్లు: సోషల్ మీడియా ప్రచార మాధ్యమాలలో నిన్న శుక్రవారం విజయవాడలోని డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తానని తాను అనని మాటలు అన్నట్లు తనపై అసత్య ప్రచారం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ…

లిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్

ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయం గుంటూరు ముచ్చట్లు: వచ్చే ఎన్నికల్లో వైకాపా చాప చుట్టేయడం ఖాయమని తెలుగుదేశం నేత  యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. జగన్  పాలనలో వ్యవసాయ రంగం నిర్వీర్యమైందన్న ఆయన....పంట నష్టపోయి రైతులు ఇబ్బందిపడుతుంటే ఏనాడైనా…

రాయపాటి ఫ్యామిలీలో విబేధాలు..

గుంటూరు ముచ్చట్లు: రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేయడంతో రాయపాటి సాంబశివరావు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. రంగారావు వ్యాఖ్యల్ని రాయపాటి అరుణ ఇదివరకే ఖండించారు. చంద్రబాబు, నారా లోకేష్ లపై రాయపాటి రంగారావు అలా మాట్లాడటం సబబు కాదని…

టీడీపీలోకి వారసులొస్తున్నారు.

గుంటూరు ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎవరికి వారే తమ రాజకీయాలకు పదును పెడుతున్నారు నేతలు. నాడు రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో తల్లితండ్రులు కీలకంగా వ్యవహరిస్తే, నేడు వారి వారసులు కదంతొక్కుతున్నారు. ఎన్నికల వేళ…

మరోసారి తెరపైకి ప్రత్యేక హోదా

గుంటూరు ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తెరపైకి ప్రత్యేక హోదా.. ఎన్నికల వేళ మళ్లీ బ్యానర్ ఐటమ్‌గా మారిపోయింది. స్పెషల్ స్టేటస్‌ను ఇన్నాళ్లు కోల్డ్‌ స్టోరేజీలో పడేసిన పార్టీలు.. ఇప్పుడు దుమ్ము దులిపి రెడీ చేస్తున్నాయి రాజకీయ…

గుంటూరులో చిన్నపిల్లలపై కుక్కల దాడి

-10రోజులు క్రితం ఇదే ప్రాంతంలో దాడి గుంటూరు ముచ్చట్లు: గుంటూరు లో చిన్న పిల్లలపై కుక్కల దాడులు కొనసాగుతున్నాయి. స్వయంగా గుంటూరు నగర మేయర్ నివాస ప్రాంతంలో తాజాగా ఘటన చోటుచేసుకుంది.  గుంటూరు ప్రతి లైన్ లో సుమారుగా 20 కుక్కల పైనే…

పారిశుధ్ధ్య కార్మికులు నిరసన బాట

గుంటూరు ముచ్చట్లు: తమ సమస్యల పరిష్కారం కోసం పారిశుద్ధ్య కార్మికులు గత కొంతకాలంగా ఆందోళన బాట పట్టారు. చెత్త ఎత్తకుండా విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు మున్సిపాలిటీలో, పల్నాడు జిల్లాలోని…

 టీడీపీకి నిజంగా లిట్మస్ టెస్టే..

గుంటూరు ముచ్చట్లు: తెలుగు దేశం పార్టీ భవిష్యత్‌కి 2024 కీలకం కాబోతోంది. 2019లో ఘోర పరాజయం పాలైన తర్వాత ఐదేళ్లుగా చాలా సమస్యలను ఎదుర్కొంది టీడీపీ. అన్నింటిని తట్టుకొని నిలబడి ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నిక్లలో విజయం సాధించి…