Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
కడప
50 లక్షల విలువ చేసే గొర్రెలు కొని మైదుకూరుకి తరలింపు
కడప ముచ్చట్లు:
మైదుకూరు మండలం చిన్నయ్యగారి పల్లె చెందిన యాదవ రైతులు హైదరాబాదులో 50 లక్షల విలువ చేసే గొర్రెలు కొని మైదుకూరుకి తరలింపు.ఈ విషయమై డబ్బుల కోసం చాలా సార్లు అడిగి స్పందించకపోవడంతో చందానగర్ పోలీస్ స్టేషన్లో…
ఈనాడు కార్యాలయం పై దాడికి నిరసనగా తహసిల్దార్ మనోహర్ రెడ్డికి వినతి పత్రం.
కడప ముచ్చట్లు:
కర్నూలు ఈనాడు కార్యాలయం పై దాడికి నిరసనగా ప్రొద్దుటూరు జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన..పత్రికా కార్యాలయం పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్.డిప్యూటీ…
వైయస్ షర్మిలకు 2+2 భద్రత పెంపు
కడప ముచ్చట్లు:
పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అభ్యర్థన మేరకు రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూ రిటీ నుండి టూ ప్లస్ టూ గా పెంచడం జరిగిందని జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ తెలిపారు.భద్రతా…
బలప్రదర్శనకు షర్మిళ
కడప ముచ్చట్లు:
షర్మిలకు కాంగ్రెస్ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రాయలసీమ, గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. షర్మిల ద్వారా 2024 ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.రాష్ట్ర…
కడప నుంచి షర్మిల పోటీ
కడప ముచ్చట్లు:
కొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో పులివెందు లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పులివెందుల అసెంబ్లీ బరిలో మాజీ మంత్రి వివేకా సతీమణి సౌభాగ్యమ్మఉండబోతున్న తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి పోటీ…
కడప నుంచి షర్మిళ..?
కడప ముచ్చట్లు:
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై పక్కాగా ప్రణాళికలతో ముందుకెళ్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకే కాకుండా లోక్సభ ఎన్నికల కోసం ఆయా పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు…
బద్వేల్ లో జంట హత్యలు
కడపముచ్చట్లు:
బద్వేలులో పట్టపగలే జంట హత్యలు కలకలం రేపాయి. గాందీనగర్ కు చెందిన ప్రశాంత్ , సాయి కుమార్ పై దుండగులు కత్తులు రాళ్లతో దాడి చేసారు. ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఐదు మంది ఆటోలో వచ్చి దాడి చేసి పోయినట్లు పోలీసులు…
ఓటర్ జాబితా పై పిర్యాదు
కడప ముచ్చట్లు:
ఓటర్ జాబితా అక్రమాలపై ఈసీ సీరియస్ అయింది. ఈ నేపధ్యంలో ప్రొద్దుటూర్ ఈఆర్వో గా పనిచేస్తున్న భూసేకరణ స్పెషన్ కలెక్టర్ రామ్మోహన్ రావు సస్పెన్షన్ కు గురయ్యారు.
35 పోలింగ్ కేంద్రాల్లో 1621 మృతుల ఓట్లు, 232 శాశ్వతంగా వలస…
కేసీఆర్ ను గద్దె దింపడంలో వైస్సార్ టీపిది కీలక పాత్ర
ఇడుపుల పాయ ముచ్చట్లు:
వైస్సార్ టీపి పార్టీ అధినేత్రి షర్మిలా రెడ్డి కుటుంబ సమేతంగా ఇడుపుల పాయ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ మొదటి పత్రికను వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచారు.
షర్మిల…
21 నుంచి జనంలోకి జగన్
కడప ముచ్చట్లు:
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టామో లేదో రాజకీయం కాక రేపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో పొలిటికల్ మైలేజీ పెంచుకునే పనిలో పడ్డారు. అధికార వైఎస్ఆర్సీపీ ఒక…