Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
Andhra
అనంతపురంలో దృశ్యం మర్డర్
అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం సిటీ లో దృశ్యం సినిమా తరహాలో యువకుడి మర్డర్ కలకలం రేపింది. డబ్బు అడిగిన స్నేహితుడిని సుపారి గ్యాంగ్ తో అంతమొందించి ఆధారాలు లేకుండా చేయాలని భావించారు. కానీ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయారు. వివరాలు..…
ఢిల్లీకి చంద్రబాబు
విజయవాడ ముచ్చట్లు:
టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. అరెస్టు కారణంగా ఇన్ని రోజులు రాజకీయంగా సైలెంట్గా ఉన్న చంద్రబాబు ఇప్పుడు మరింత యాక్టివ్ అవ్వబోతున్నారు. నంద్యాలలో అరెస్టు తర్వాత టీడీపీ కేడర్ ఒక్కసారిగా డీలా…
రైతులను అన్ని విధాల ఆదుకుంటాం.. తేమశాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలుకు చర్యలు
సబ్సిడీపై మినుము విత్తనాలు అందిస్తాం.. అధికారులకు మంత్రి కారుమూరి ఆదేశాలు
మచలీపట్నం ముచ్చట్లు:
మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, అధైర్య పడవద్దని రాష్ట్ర పౌర సరఫరాల మరియు…
వర్షాలతో ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ. 10 వేల తక్షణ సాయం
పొలాల్లో నీటి తొలగింపు నుంచి రైతన్నకు అండగా నిలవాలి
బాధితులకు ఆర్థిక సాయంపై మానవత్వంతో వ్యహరించండి
తుఫాను ప్రభావిత కలెక్టర్ల సమావేశంలో సీఎం జగన్ ఆదేశాలు
అమరావతి ముచ్చట్లు:
తుఫాను కారణంగా ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు…
భారీగా తగ్గిన చికెన్ ధరలు
అమరావతి ముచ్చట్లు:
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మరో సారి తగ్గాయి. కార్తీక మాసం కావటంతో చికెన్ కి డిమాండ్ తగ్గటం తో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి.మొన్నటి వరకు కిలో స్కిన్ లెస్ చికెన్ ధర 160 -170 రూపాయలు ఉండగా ప్రస్తుతం కిలో స్కిన్ లెస్…
రైతులను అన్ని విధాల ఆదుకుంటాం-మంత్రి కారుమూరి
పామర్రు ముచ్చట్లు:
కృష్ణా జిల్లా పామర్రు లో తుఫాను తో నీట మునిగిన పంట పొలాలను, ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిశీలించారు.
మంత్రి కారుమూరి మాట్లాడుతూ మీచౌన్ తుఫాన్ తో కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల రైతులకు ఎక్కువ…
నేటి నుంచి బద్వేలు తెలుగుదేశం నేత రితేష్ కుమార్ రెడ్డి పాదయాత్ర
-పల్లె పల్లెకు రితేష్ పేరుతో పాదయాత్రకు శ్రీకారంబద్వేలు ముచ్చట్లు:బద్వేల్ తెలుగుదేశం పార్టీ నేత సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితేష్ కుమార్ రెడ్డి చేపట్టే పాదయాత్ర ఈనెల ఏడవ తేది నుండి శ్రీకారం చుట్టబోతున్నారు. చెన్నంపల్లి లోని…
రోడ్డుపై వర్షపు నీరు…ట్రాఫిక్ కు అంతరాయం
అనకాపల్లి ముచ్చట్లు:
అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నర్సింగ్ బిల్లి నేషనల్ హైవే 16 రోడ్డుపై గత రెండు రోజులుగా పడుతున్న వర్షాలు కారణంగా దారుణంగా వర్షపునీరు రోడ్డుపై చేరి ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతోంది. తాళ్లపాలెం జంక్షన్లో వర్షపు నీరు…
చింతపల్లిలో భారీ వర్షాలు
అల్లూరి ముచ్చట్లు:
అల్లూరి జిల్లా చింతపల్లి లో మిచౌoగ్ తుఫాన్ ప్రభావం గత మూడు రోజుల నుండి కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వృక్షం ఒకటి లంబసింగి ఘాట్ రోడ్ లో రోడ్డుకి అడ్డంగా నేలకొరిగింది. దాంతో నర్సీపట్నం చింతపల్లి రహదారిలో కిలోమీటర్…
మిచౌంగ్ తుఫాను ఎఫెక్ట్-పలు రైళ్లు రద్దు
రామగుండం ముచ్చట్లు:
మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో చెన్నై నుండి వెళ్లవలసిన పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. దానాపూర్ నుండి బెంగళూరు వెళ్లే సంఘమిత్ర ఎక్స్ ప్రెస్, గోరకపూర్ నుండి కొచ్చివేలి వెళ్లే రప్తి సాగర్ ఎక్స్ ప్రెస్, చెన్నై…