Browsing Category

Andhra

నారా లోకేష్ ను కలిసి సత్కరించిన నెల్లూరు జిల్లా ఉదయగిరి వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

బద్వేలు ముచ్చట్లు: తాను త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు నెల్లూరు జిల్లా ఉదయగిరి వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు  నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర శనివారం బద్వేల్ నియోజకవర్గం లోకి వచ్చింది నియోజకవర్గంలోని  …

బాలయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముస్లిం మైనారిటీ కార్యదర్శి

బాలయ్య బాబుతో క్యాలెండర్ ఆవిష్కరణ కౌతాళం ముచ్చట్లు: నందమూరి బాలకృష్ణ జన్మదిన శుభ సందర్భంగా  మంత్రాలయం నియోజకవర్గం కౌతాళ మండలం ముస్లిం మైనారిటీ కార్యదర్శి అబ్దుల్ రెహ్మాన్ మరియు కుమారుడు ఆఫ్రోజ్  హైదరాబాద్ వెళ్ళివారి బాలయ్య…

చించినాడ పెరుగు లంకల తవ్వకాలు ఆపాలి

నరసాపురం ముచ్చట్లు: చించినాడ పెరుగు లంకలో మట్టి తవ్వకాలు నిలుపుదల చేయాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఎం సూర్య తేజను రామానాయుడు, సీపీఎం నాయకులు…

బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాల కార్యాచరణ

విశాఖపట్నం ముచ్చట్లు: బిజెపి ప్రభుత్వానికి వ్యతిరే కంగా ప్రజా సం ఘాలన్నీ ఏకమవుతు న్నాయి. భారత్ బచావో పేరుతో బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధా నాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సద స్సులు, మహాసభలు నిర్వహిస్తున్నా రు. ఇందులో భాగంగా…

నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో దొంగతనం

హైదరాబాద్ ముచ్చట్లు: సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. ఆగంతకుడు కారు అద్ద పగులగొట్టి కొంత నగదు, ఖరీదైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లాడు.. జూబ్లీహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని బెల్లంకొండ…

జగన్ ను చూసి టీడీపీ నేర్చుకోవాలి

విజయవాడ ముచ్చట్లు, మంత్రులంతా తనను, టీడీపీని తిట్టడానికి తప్ప వేరే పని చేయడం లేదన్న చంద్రబాబు కామెంట్స్‌పై సీరియస్ అయ్యారు మంత్రిజోగి రమేష్. ఆరిపోయిన పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడని ఆయన్ని తిట్టాల్సిన అవసరం టార్గెట్ చేయాల్సిన అవసరం…

ఎయిర్ పోర్టు లో యువతి ఆత్మహత్యాయత్నం

శంషాబాద్ ముచ్చట్లు: శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం అర్ధరాత్రి కలకలం సృష్టించింది. ఎయిర్పోర్ట్ టెర్మినల్ పై నుండి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఎయిర్పోర్ట్…

అమిత్ షా సభను అడ్డుకుంటాం

విశాఖపట్నం ముచ్చట్లు: 2014 లో నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఏమి నేరవెరాయని బిజెపి విజయోత్సవ సభలు నిర్వహిస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. నోట్లు రద్దు ద్వారా ఎంత నల్ల ధనం వెలికిీ తీసారో చెప్పలేకపోయారు అని, కోవిడ్ సమయంలో లక్షల…

విద్యుత్ కోతలతో ప్రజల వెతలు

పెద్దాపురం ముచ్చట్లు: రాష్ట్రంలో విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు ఎండల వేడితో... ఇటూ విద్యుత్ కోతలతో ప్రజానీకం ఇక్కట్లు పడే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి నిమ్మకాయల రాజప్ప అన్నారు. జగన్ సర్కార్ నాలుగేళ్లలో…

పంటలకు ఎరువుల సబ్సిడీ..

పండించిన ధాన్యానికి మద్దతు ధరే మా మొదటి ప్రాధాన్యత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ ముచ్చట్లు: మోదీ ప్రభుత్వం వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలుస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. పంటలు పండించేందుకు పెద్ద ఎత్తున ఎరువుల…