Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
National
మోడీకి… మాదిగ దండోరా…
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీకీ అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు ఎమ్మార్పీఎస్ నుండి నిరసన సెగ తగిలేలా ఉంది. జులై మొదటి వారంలో హైదరాబాద్లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించబోతున్న…
విపక్షాల నుంచి ఇద్దరి పేర్లు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
రాష్ట్రపతి ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోంది.. ఇప్పటికే గజిట్ కూడా విడుదల అయింది. ఈ నేపథ్యంలో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నిక లేకుండా ఏకాభిప్రాయం ద్వారా తమ రాష్ట్రపతి అభ్యర్ధిని గెలిపించుకోవాలని…
డెల్టా వేరియంట్పై కోవాగ్జిన్ వ్యాక్సిన్ పెను ప్రభావం: ఐసీఎంఆర్
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కోవాగ్జిన్ బూస్టర్ డోసుపై ఐసీఎంఆర్ తన స్టడీ రిపోర్ట్ను వెలువరించింది. ప్రికాషనరీ డోసు రూపంలో ఇస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ డెల్టా వేరియంట్పై పెను ప్రభావాన్ని చూపిస్తున్నట్లు ఐసీఎంఆర్ తన స్టడీలో…
కరోనా డేంజర్ బేల్స్: 50 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతమయ్యేలా కనిపించడం లేదు. కరోనాను జనం తేలిగ్గా తీసుకుంటుండంతో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. జూలైలో కేసులు పీక్స్కు చేరనున్నట్లు, మరో ఆరు నెలలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.…
వెూదీ, రాజపక్సే మధ్యలో ఆదానీ
న్యూఢిల్లీ ముచ్చట్లు:
నచ్చితే ఎవరినైనా అభిమానించవచ్చు, ప్రేమించా వచ్చు. కానీ ప్రేమలో తలమునకలై తామేం చేస్తున్నావెూ తెలియనంతగా వుంటేనే ప్రమాదం. అదానీకి విండ్ పవర్ ప్రాజెక్టు ఇప్పించాలని మహా కోరిక. శ్రీలంక ప్రభుత్వం నుంచి ఆ ప్రాజెక్టు…
రాష్ట్రపతిగా ఈసారి మహిళా! ఉపరాష్ట్రపతిగా మైనార్టీ నేత!
న్యూఢిల్లీ ముచ్చట్లు:
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి విషయంలో బీజేపీ హైకమాండ్ అన్ని రకాల ఫార్ములాలపైన కసరత్తు చేస్తోంది. ఈసారి రాష్ట్రపతిగా మహిళ అభ్యర్థిని బరిలో నిలపాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
అలాగే ఉపరాష్ట్రపతిగా మైనార్టీ నేతకు ఛాన్స్…
రాష్ట్రపతి ఎన్నికకు ఈసీ సన్నద్ధం
న్యూఢిల్లీ ముచ్చట్లు:
రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ని ఎన్నుకొనున్న ఎలాక్టోరల్ కాలేజీ...
ఈ నెల 15 న రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్...
జులై 18 పోలింగ్, జులై 21 కౌంటింగ్
ఎలాక్టోరల్ కాలేజీలో ఎంపిలు, ఎమ్మెల్సీలు
వచ్చే నెల 24 లోపు…
గ్రేటర్ కార్పొరేటర్లతో మోడీ భేటీ
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణపై బీజేపీ గట్టి గురిపెట్టిందనడానికి వరుస పరిణామాలే నిదర్శనం. అగ్రనేతలంతా హైదరాబాద్ లో ల్యాండ్ అవుతుండటమే అందుకు ఉదాహరణ. గతనెల 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో…
ప్రధాని మోదీతో 45 నిమిషాలకు పైగా సీఎం జగన్ భేటీ
చర్చించిన అంశాలివే..
ఢిల్లీ ముచ్చట్లు:
2014-15కు సంబంధించిన పెండింగ్ బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం బకాయిల విషయంలో, డిస్కంల ఆర్థిక పునర్ వ్యవస్థీకరణ ప్యాకేజీ రూపంలో, వృద్ధులకు పెన్షన్లు, రైతుల రుణమాఫీకి సంబంధించి మొత్తంగా…
నేపాల్ లో ప్రదాని మోదీకి ఘనంగా స్వాగతం
న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ లో సోమవారం నుంచి నాలుగు రోజలు పాటు ఆయన నేపాల్లో పర్యటించనున్నారు. నేపాల్లో సరిహద్దు సమస్య ప్రారంభమైన తర్వాత.. మోదీ నేపాల్లో పర్యటించడం ఇదే ప్రథమం. ప్రధాని మోదీ…