Browsing Category

National

పంచాయతీలకే నేరుగా నిధులు… కేంద్రం కీలక నిర్ణయం

న్యూ డిల్లీ ముచ్చట్లు; ఆర్థిక సంఘం నిధులపై రాష్ట్రానికి పెత్తనం లేకుండా పోతోంది. వచ్చేనెల నుంచి నేరుగా పంచాయతీల ఖాతాల్లోనే జమ కానున్నాయి.కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసుకునే అవకాశం…

మాగుంట రాఘవకు బెయిల్

న్యూఢిల్లీ ముచ్చట్లు; వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి ఢిల్లీ లిక్కర్ స్కాంలో బెయిల్ లభించింది. తన భార్య ఆరోగ్యం బాగో లేదని ఆమెను చూసుకోవాలని పిటిషన్ దాఖలు చేయడంతో రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర…

 ఒరిస్సా రైలు ప్రమాద బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి.

ఒరిస్సా ముచ్చట్లు; రైలు ప్రమాద క్షతగాతుర్లకు మెరుగైన వైద్యం అందించాలి. రైలు ప్రమాద మృతులకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి . అనకాపల్లి పట్టణంలోని స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్…

సిసోడియాను తలుచుకుని కంటతడి పెట్టిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ ముచ్చట్లు; ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఔటర్ ఢిల్లీ బవానాలోని దిరియాపూర్ గ్రామంలో బుధవారం జరిగిన స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్స్‌‍లెన్స్ కార్యక్రమంలో ఒక్కసారిగా భావోద్వోగానికి గురయ్యారు. విద్యారంగంలో…

మార్చురిలో లేచి కూర్చున్న వ్యక్తి హడలిపోయిన అధికారులు

భువనేశ్వర్, మాటలకందని మహా విషాద ఘటన ఒడిశా రైలు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలోమొత్తం 288 మంది ప్రాణాలు కోల్పోగా.. 900 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే చనిపోయిన వారి మృతదేహాలను మార్చురీలో ఉంచారు. ఈ క్రమంలోనే…

భారీ డ్ర‌గ్ రాకెట్‌ గుట్టు ర‌ట్టు

న్యూఢిల్లీ  ముచ్చట్లు : భారీ డ్ర‌గ్ రాకెట్‌ను ఎన్సీబీ పోలీసులు గుట్టు ర‌ట్టు చేశారు. గ‌త రెండు ద‌శాబ్ధాల కాలంలో ఇదే అతిపెద్ద రాకెట్‌గా భావిస్తున్నారు. డార్క్ నెట్‌, క్రిప్టోల ద్వారా జ‌రుగుతున్న ఎల్ఎస్‌డీ డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాను పోలీసులు…

కంప్యూటర్‌ ఆపరేటర్లు, యాంకర్లు కావలెను

ప్రముఖ తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ఛానల్‌ సంస్థలో పనిచేయుటకు కంప్యూటర్‌ ఆపరేటర్లు, యాంకర్లు కావలెను. ఆసక్తి కలిగిన యువతి, యువకులు సంప్రదించండి. మీ బయోడేటాను క్రింది వ్యాట్సాప్‌ నెంబర్లకు పంపగలరు. సెల్‌నెంబర్లు:…

రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన తెలుగుముచ్చట్లు

పుంగనూరు ముచ్చట్లు: రంజాన్‌ పండుగను పురస్కరించుకుని తెలుగుముచ్చట్లు యాజమాన్యం ప్రపంచ దేశల్లోని ముస్లిం మైనార్టీలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపింది. ముస్లింలు భక్తిశ్రద్దలతో , కఠోరదీక్షలో అల్లాను ప్రార్థించడం అభినందనీయం. ముస్లింల…

స్టాలిన్ నేతృత్వంలో 17 పార్టీల మీటింగ్

న్యూఢిల్లీ, , ముచ్చట్లు: 2024 ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. కీలక నేతలందరూ ఎవరికి వారు విపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ పావులు…

దేశంలో కొత్తగా 3823 కరోనా కేసులు

న్యూఢిల్లీ  ముచ్చట్లు: భారతదేశంలో గత 24 గంటల్లో 3 వేల 823 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటితో పోలిస్తే 27 శాతం పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.. ప్రస్తుతం కేసుల సంఖ్య 16 వేల 354 కి…