Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
National
ఉరి శిక్షి అమలుపై నిపుణుల కమిటి : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కొన్ని కేసుల్లో కోర్టులు మరణశిక్షవిధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మెడకు ఉరివేసి చంపడం కన్నా.. నొప్పి…
ప్రపంచంలో చాలా ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ బీజేపీ
అమెరికన్ మీడియా వాల్ స్ట్రీట్ జర్నల్
న్యూఢిల్లీ ముచ్చట్లు:
భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో చాలా ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ అని వాల్ స్ట్రీట్ జర్నల్ లో ప్రచురితమైన ఓ వ్యాసం పేర్కొంది. అయితే ఈ పార్టీపై అవగాహన చాలా…
ఈడీ ముందు హజరయిన కవిత
న్యూఢిల్లీ డి ముచ్చట్లు:
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం నాడు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ కార్యాలయానికి బయల్దేరే ముందు కవిత పాత ఫోన్లను అందరికి చూపిస్తూ బయల్దేరారు ఆమె వెంట భర్త అనిల్ ఉన్నారు. గతంలో వాడిన ఫోన్లను ఆమె చూపించారు.…
అమిత్ షా పర్యటనపై గిరిజనుల వ్యతిరేక నిరసనలు
సుక్మా ముచ్చట్లు:
చత్తీస్ ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెలలో బస్తర్ ప్రాంతంలో అమిత్ షా పర్యటన నేపథ్యంలో గిరిజనులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బీజాపూర్…
జనసేన సభపై బీజేపీ ఆరా
న్యూఢిల్లీ, ముచ్చట్లు:
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 14న భారీ ఎత్తున జరిగింది. పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చి పవన్కు మద్దతు తెలిపారు. మచిలీపట్టణంలో నిర్వహించిన సభలో జనం ఊహించిన దాని కన్నా ఎక్కువగానే వచ్చారు. ప్రధానంగా…
సరిహద్దుల్లో ప్రశాంతంగానే ఉంది
న్యూఢిల్లీ, ముచ్చట్లు:
భారత్, చైనా సరిహద్దులో పరిస్థితులు ప్రస్తుతానికి స్తబ్దుగానే ఉన్నాయని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే వెల్లడించారు. ఓ టీవీ ఛానల్ కాన్క్లేవ్లో పాల్గొన్న ఆయన..ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే...చైనా ఎప్పుడు ఎలా…
అస్సాం రాష్ట్రంలోని జిల్లాల మధ్యపరిశుభ్రతపై స్వచ్ఛతాపోటీలు
విజేతగా నిలిచిన జిల్లాకు వంద కోట్ల రూపాయల నగదు
డిస్పూర్ ముచ్చట్లు:
అస్సాంముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మసంచలన ప్రకటన చేశారు. అస్సాం రాష్ట్రంలోని జిల్లాల మధ్యపరిశుభ్రతపై స్వచ్ఛతాపోటీలు పెట్టనున్నారు. కాంపిటీషన్లో విజేతగా…
భారీ ఆయుధాల కనుగోళ్లకు భారత్
న్యూఢిల్లీ, ముచ్చట్లు:
దేశ రక్షణ కోసం ఆయుధాలు కొనేందుకు కొనేందుకు భారత్ సిద్ధమైంది. భారీ స్థాయిలో ఆయుధాలు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2018 నుంచి 2022 మధ్య కాలంలో ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకున్న టాప్-5…
రాహుల్ గాంధీ క్షమాపణలు చేయాల్సిందే
న్యూఢిల్లీ ముచ్చట్లు:
లండన్ వేదికగా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశంలో ఎంత రాజకీయ దుమారాన్ని రాజేశాయో తెలిసిందే. రాహుల్ ప్రసంగంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. ఇటీవల…
ప్రధాని మోదీతో ఏపి సీఎం జగన్ రెడ్డి సమావేశం..
రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అయితే.. అసెంబ్లీ బడ్జెట్…