Browsing Category

National

జేడీఎస్ సంగతేంటీ

బెంగళూరు, ముచ్చట్లు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మే 2023న ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా, మే 10న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్  విషయాన్ని…

తమిళనాట హిందీ ఉద్యమం

చెన్నై,ముచ్చట్లు: మిళనాడులో మళ్లీ భాషా ఉద్యమం జరగనుందా..కేంద్ర వైఖరిపై సీఎం స్టాలిన్‌ సీరియస్‌గా ఉన్నారా.. హిందీని వ్యతిరేకిస్తూ..మరో ఉద్యమం చేయాల్సిందేనని ముఖ్యమంత్రే చెప్పడం వెనుక ఆంతర్యమేంటి.. తమిళనాట మొదలైన దహీ వివాదం చివరకు…

బీజేపీని ఎదుర్కోలేక రాజ్యాంగ సంస్థలపై దాడులు

ప్రతిపక్షాలకు చురకలంటించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ  ముచ్చట్లు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలకు చురకలంటించారు. భారత్‌లో పటిష్టమైన రాజ్యాంగ వ్యవస్థలున్నాయని, బీజేపీని ఎదుర్కోలేక రాజ్యాంగ సంస్థలపై దాడులు…

మహాకూటమికి సావర్కర్ గండం…

ముంబై,  ముచ్చట్లు: రాహుల్‌గాంధీ అనర్హత ఎపిసోడ్‌… దేశంలోనే కాదు.. మహారాష్ట్రలో కూడా పెను రాజకీయ దుమారానికి దారితీస్తోంది. నేషనల్ పాలిటిక్స్‌లో శత్రువుల్ని సైతం మిత్రులుగా మార్చుకుంటున్న రాహుల్.. మరాఠీ గడ్డపై మాత్రం…

నేపాల్ కు అమృత్ పాల్..?

ఛండీఘడ్  ముచ్చట్లు: ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృత్ పాల్ సింగ్ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. ఆచూకీ కోసం దాదాపు 8 రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. పంజాబ్ నుంచి మారు వేషంలో పరారైన అమృత్ పాల్ సింగ్ తొలుత హర్యానా వెళ్లినట్టుగా…

రైళ్లుపై రాళ్లేస్తే 5 ఏళ్లు జైలు

న్యూడిల్లీ,  ముచ్చట్లు: ఈమధ్య రైళ్లపై రాళ్లు రువ్వే ఉన్మాదులు ఎక్కువయ్యారు. ముఖ్యంగా వందే భారత్ రైళ్ల మీద ఇలాంటి దాడులు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. దాంతో ట్రైన్ డామేజీ కావడంతో పాటు అభంశుభం తెలియని ప్రయాణికులు గాయాలపాలవుతున్నారు.…

మరోసారి ఢిల్లీకీ జగన్ మోహన్ రెడ్డి

ఢిల్లీ     ముచ్చట్లు: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోాసారి ఢిల్లీ వెళ్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా... ఆయన ఢిల్లీ వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఈసారి భేటీలో సీఎం ఎవరెవర్ని కలుస్తారు... టూర్…

పాన్-ఆధార్ లింక్‌ గడువును పొడిగించే ఛాన్స్‌

న్యూఢిల్లీ     ముచ్చట్లు: శాశ్వత ఖాతా నంబర్‌ను ఆధార్‌ నంబర్‌తో అనుసంధానించే గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే, ఈ డెడ్‌లైన్‌ను ప్రభుత్వం మరో 'రెండు నుంచి మూడు నెలల వరకు' పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ అధికారుల మాటలను…

ఎమ్మెల్సీ కవిత కేసు మూడు వారాలపాటు వాయిదా

న్యూఢిల్లీ   ముచ్చట్లు: సుప్రీం కోర్టులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచార ణ  మూడు వారాల పాటు వాయిదా పడింది. ఈడీ కార్యాలయంలో మహిళలను పిలిచి విచారణ చేయొద్దని కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన నివాసంలోనే విచారణ చేయాలని…

రాహుల్ పై వేటుపై టీ కాంగ్రెస్ ఆందోళన

హైదరాబాద్, ముచ్చట్లు: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై వేటుపడింది. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు గాను గుజరాత్ సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో లోక్ సభ సెక్రటరీ రాహుల్ గాంధీని ఎంపీ పదవి నుంచి…