Browsing Category

Punganuru

పుంగనూరు సుందరంగా – పెద్దిరెడ్డి ప్రణాళికలు

- రూ. 50 కోట్లు విడుదల పుంగనూరు ముచ్చట్లు: సుమారు 30 సంవత్సరాలుగా రాజకీయ కక్షలతో అభివృద్ధికి నోచుకోని పుంగనూరు పట్టణానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహర్ధశ పట్టింది. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి…

పుంగనూరులో జిల్లా వాలీబాల్‌ అసోషియేషన్‌ కార్యవర్గం ఎంపిక

పుంగనూరు ముచ్చట్లు: 332 చిత్తూరు జిల్లా వాలీబాల్‌ అసోషియేషన్‌ సమావేశం ఆదివారం పట్టణంలో నిర్వహించారు. చిత్తూరుకు చెందిన సిరాజ్‌బాషాను అధ్యక్షుడిగా, సుకుమార్‌ను ఉపాధ్యక్షుడుగా , గణేష్‌ను సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అలాగే…

పుంగనూరులో 29న మున్సిపల్‌ సమావేశం-చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు: మున్సిపాలిటి సర్వసభ్య సమావేశం ఈనెల 29న ఉదయం 11గంటలకు నిర్వహిస్తున్నట్లు చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ సాధారణ సమావేశంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడంతో పాటు వేసవిలో మంచినీటి సమస్య…

పుంగనూరులో 27న హుండి లెక్కింపు

పుంగనూరు ముచ్చట్లు: పట్టణ ంలోని బస్టాండు వద్ద గల శ్రీబోగనంజుండేశ్వరస్వామి దేవాలయ హుండి లెక్కింపు కార్యక్రమం సోమవారం నిర్వహిస్తున్నట్లు ఈవో కమలాకర్‌ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయంలో అర్చకులు,…

పుంగనూరులో 29న మున్సిపల్‌ సమావేశం

పుంగనూరు ముచ్చట్లు: మున్సిపాలిటి సర్వసభ్య సమావేశం ఈనెల 29న ఉదయం 11గంటలకు నిర్వహిస్తున్నట్లు చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ సాధారణ సమావేశంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడంతో పాటు వేసవిలో మంచినీటి సమస్య…

పుంగనూరులో గిరిజ విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి

పుంగనూరు ముచ్చట్లు: గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహంలో ఎలాంటి సమస్యలు ఉన్న తక్షణమే పరిష్కరించాలని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కార్తీక్‌ తెలిపారు. శనివారం మేలుపట్లలోని హాస్టల్‌ను న్యాయమూర్తి తనిఖీ చేశారు. భోజనం, వసతులపై…

పుంగనూరులో సీఎం రిలీప్‌ఫండ్‌ రూ.23.33 లక్షలు చెక్కులు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు: ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద వివిధ ప్రాంతాలకు చెందిన 13 మందికి రూ. 23.33 లక్షలు పంపిణీ చేసినట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శనివారం మండల కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి…

మాజీ సైనికుల సమస్యలు పరిష్కరిస్తాం

పుంగనూరు ముచ్చట్లు: మాజీసైనికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ,ఎవరు ఇబ్బందులు పడరాదని జిల్లా సైనిక సంక్షేమాధికారి ఆర్‌.విజయశంకర్‌రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం పట్టణంలోని మాజీ సైనికులతో సమావేశాన్ని సైనికభవనంలో…

జగన్‌మోహన్‌రెడ్డి పై నమ్మకంతోనే పరిశ్రమల ఏర్పాటు – మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు: 22 రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పటిష్టమైన పరిపాలనతోనే పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట్ర అటవీ, విద్యుత్‌, పర్యావరణ, గనులశాఖ మంత్రి…

మంత్రి పెద్దిరెడ్డిచే మృతుడి కుటుంభానికి రూ.5 లక్షలు పరిహారం

పుంగనూరు ముచ్చట్లు: మండలంలోని ధర్మవరపుపల్లెలో గత నెల 27న విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందిన పాపిరెడ్డి కుటుంభానికి మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.5 లక్షలు పరిహారం అందించారు. శుక్రవారం మండలంలో పర్యటించిన మంత్రి…