Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
Punganuru
హామీలు అమలు చేసి ఓట్లు అడుగుతున్నాం
- మూడవరోజు మోటారు సైకిల్ ర్యాలీ
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 100 శాతం అమలు చేసి ధైర్యంగా ఓట్లు అడిగేందుకు వెళ్తున్నామని పికెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి…
శ్రీబోయకొండ గంగమ్మకు రికార్డు స్థాయిలో ఆదాయం రూ.5.39 కోట్లు
- మంత్రి పెద్దిరెడ్డి కృషి ఫలితమే
- చైర్మన్ నాగరాజారెడ్డి వెల్లడి
చౌడేపల్లి ముచ్చట్లు:
చిత్తూరు జిల్లాలో రెండవ ప్రసిద్ద శక్తి పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీబోయకొండ గంగమ్మ సంవత్సరం ఆదాయం రూ.5.39 కోట్లు వచ్చి…
పుంగనూరులో శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఉత్సవాలు ప్రారంభం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని కోనేటి వద్ద వెలసియుండు శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్గ్మత్సవాలు ఆదివారం ప్రారంభించినట్లు టెంపుల్ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు తెలిపారు.ఆయన విలేకరులతో మాట్లాడుతూ బ్రహ్గ్మత్సవాలు ఈనెల 27వ తేదీ…
పుంగనూరులో పది పరీక్షలకు సర్వం సిద్దం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలో సోమవారం ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు సర్వం సిద్దం చేసినట్లు ఎంఈవో చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో 7 రోజుల పాటు జరిగే పరీక్షలు 28వ తేదీతో…
వైఎస్సార్సీపీ ప్రభుత్వ పనితీరును వివరిస్తాం -ప్రచారాల జోరు
- ప్రారంభమైన మోటారు సైకిల్ ర్యాలీ
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ , ప్రజలను చైతన్యపరిచేందుకే మోటారుసైకిల్ ర్యాలీ ప్రారంభించినట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి తెలిపారు. ఆదివారం…
జగన్తోనే దళితుల అభివృద్ధి
-చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప
పుంగనూరు ముచ్చట్లు:
సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన తనను పార్లమెంటు టికెట్టు ఇచ్చి , ఎంపీని చేసి పార్లమెంటులో కుర్చోబెట్టిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డితోనే దళితుల అభివృద్ధి సాధ్యమని…
2014 ఎన్నికలకు 2024 ఎన్నికలకు ఎంతో తేడా ఉంది
- నేడు ప్రజలకు జగనన్న భరోసా కల్పించారు
- ఎన్ని పొత్తులు పెట్టుకున్న జనం మావైపే
- ఎంపీ మిధున్రెడ్డి మనోగతం
పుంగనూరుముచ్చట్లు:
2014 ఎన్నికల్లో మాయమాటలతో అధికారంలోకి వచ్చి ఒక్కహామిని నేరవేర్చకుండ ప్రజలను మోసగించిన చంద్రబాబుకు....…
సంక్షేమం , అభివృద్ధి జగన్కు రెండు కళ్లు లాంటివి
-నియోజకవర్గ ప్రజలు నాకుటుంబ సభ్యులు
-మంత్రి పెద్దిరెడ్డి మనోగతం
పుంగనూరు ముచ్చట్లు:
నా రాజకీయ జీవితంలో ఎన్నో ప్రభుత్వాల పరిపాలన పరిశీలించా. కానీ అభివృద్ధి ,సంక్షేమం రెండు కళ్లులాగా బావించి పరిపాలన సాగించిన ముఖ్యమంత్రి…
పుంగనూరు లోక్అదాలత్లో 63 కేసులు పరిష్కారం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని కోర్టు ఆవరణంలో జాతీయ లోక్అదాలత్ 63 కేసులు పరిష్కరించినట్లు సీనియర్ సివిల్జడ్జి వాసుదేవరావు తెలిపారు. శనివారం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్జడ్జి కార్తీక్తో కలసి సివిల్ 15, క్రిమినల్ 48 కేసులు…
ఓటరుగా నమోదుకండి
పుంగనూరు ముచ్చట్లు:
పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని కమిషనర్ నరసింహప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం మున్సిపల్ ఐకెపి మహిళలతో కలసి ర్యాలీ నిర్వహించారు. అలాగే మండల ఐకెపి కోఆర్డినేటర్ రవి ఆధ్వర్యంలో…