Browsing Category

Punganuru

అగస్తిశ్వర ఆలయం పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సోమల ముచ్చట్లు: పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని దుర్గం కొండ వద్ద నిర్మాణం లో ఉన్న అగస్తిశ్వర ఆలయం పనులను పరిశీలించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. Tags: State Minister…

బొనమందలో అర్.ఓ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి

సొమల ముచ్చట్లు: పుంగనూరు నియోజకవర్గం సొమల మండలంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన.మండలంలోని ఎస్ నడింపల్లి లో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి  పెద్దిరెడ్డి…

సోమలలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సోమల ముచ్చట్లు: సోమల మండలంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన.పెద్ద ఉప్పరపల్లి లో రెండు నూతన బస్సు సర్వీసులను ప్రారంభించిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.పెద్ద ఉప్పరపల్లె…

పుంగనూరుకు పారిశ్రామిక వైభోగం!

-దేశంలోనే అత్యంత కీలక ప్రాజెక్టు పెప్పర్ మోషన్ పరిశ్రమ -రూ.4,640 కోట్లతో ఏర్పాటు -పుంగనూరుకు అంతర్జాతీయ ఖ్యాతి -ఇప్పటికే మూడు పరిశ్రమలు రాక -ఏర్పాటు దిశగా మరో మూడు పరిశ్రమలు -పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా పుష్కలంగా కృష్ణ జలాలు -రెండు…

అందుబాటులో వైద్య సేవలు-డీసిహెచ్‌ఎస్‌ ప్రభావతి

పుంగనూరు ముచ్చట్లు: గ్రామీణ ప్రజలకు అందుబాటులో వైద్యసేవలు ఉండాలని , సిబ్బంది ప్రతి రోజు గ్రామాలను సందర్శించాలని డిసిహెచ్‌ఎస్‌ ప్రభావతి డాక్టర్లను, సిబ్బందిని ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆమె ఆర్‌సిహెచ్‌ రాంమోహన్‌తో కలసి పట్టణంలోని…

అభివృద్ధి చూసి ఓట్లు వేయండి-చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు: దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని పుంగనూరులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు ఓట్లు వేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా అన్నారు. గురువారం చెంగలాపురం రోడ్డు, తూర్పుమొగశాల , 4వ సచివాలయంలో డిజిటల్‌…

రాష్ట్రాభివృద్ధికి జగన్‌ అవసరం

పుంగనూరు ముచ్చట్లు: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో అవసరమని ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి అన్నారు. గురువారం వైఏపీ నీడ్స్ జగన్‌ కార్యక్రమాన్ని బసివినాయునిపల్లెలో నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయాల…

పుంగనూరులో దళితులపై పచ్చ చొక్కాల దాష్టీకం- 5 మంది ఆసుపత్రిపాలు

- ప్రభుత్వ స్థలం తమదంటు కత్తులు, కర్రలతో దాడి - బందోబస్తు ఏర్పాట్లు పుంగనూరు ముచ్చట్లు: ఖాళీగా కన్పించిన ప్రభుత్వ స్థలాలు దురాక్రమణ చేయడం, అడ్డు వచ్చిన వారిపై కత్తులు, కర్రలతో దాడులు చేయడం పచ్చ చొక్కాలకు అలవాటుగా…

పేదల గుండెచప్పుడే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు: పేద ప్రజల గుండె చప్పుడుతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైందని , ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి ఆశయమని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కొనియాడారు. మంగళవారం సాయంత్రం మండలంలోని బోడేవారిపల్లెలో వైఏపీ నీడ్స్ జగన్‌…

రోడ్డు భద్రతలు పాటించని వారిపై కొరడ- ఎంవిఐ సుప్రియ

- ఆటోలు, ద్విచక్రవాహనాలు సీజ్‌ పుంగనూరు ముచ్చట్లు: నిబంధనలకు విరుద్ధంగా , రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించకుండ ఇష్టారాజ్యాంగా తిరుగుతున్న ద్విచక్రవాహనాలు, ఆటోలపై ఎంవిఐ సుప్రియ కొరడ ఝులిపించారు. ఆటోలను, ద్విచక్రవాహనాలను సీజ్‌ చేసి ,…