Browsing Category

Punganuru

పుంగనూరులో టమోటా ధరలు

పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ26-11-2023 టమోటా ధరలు 10 కేజిలకు కనిష్టం గరిష్టం మోడల్ 107.00 240.00 174.00 రూ. లుమొత్తం సరుకు 71.08 మేట్రిక్ టన్నులు. Tags: Tomato Prices in Punganur

హోరాహోరీగా అదే జోరుగా సాగిన కబడ్డీ క్రీడలు

- కేరింతల నడుమ సాగిన క్రీడలు - ఫ్లడ్‌•లైట్‌ల వెలుతురులో రాత్రంతా పోటీలు - నేటితో ముగియనున్న కబడ్డీ క్రీడాపోటీలు చౌడేపల్లె ముచ్చట్లు: అండర్‌-17 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు రెండవ రోజైన శనివారం హోరాహోరీగా అదే జోరుగా…

క్రీడలతోపాటు విద్యలోనూ రాణించి ఆదర్శజీవితానికి పునాదులు వేయాలి

- గెలుపు ఓటములను టేకిటీజీగా తీసుకోవాలి - క్రీడాకారులకు జగనన్న ప్రభుత్వంలో మరింత ప్రోత్సాహం - 700 మంది క్రీడాకారులకు సొంతనిధులతో వింధు ఏర్పాటు - కబడ్డీ పోటీలను తిలకించిన పెద్దిరెడ్డిద్వారకనాథరెడ్డి చౌడేపల్లె ముచ్చట్లు:…

తిరుమలలో 74,843మందికి శ్రీవారి దర్శనం

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని  శనివారం ఉదయం వరకు 74,843 మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు23,776మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ.3.40 కోట్లు లభించిందని…

పుంగనూరులో27న న్యాయవాదుల ర్యాలీ

పుంగనూరుముచ్చట్లు: ప్రభుత్వం ఏకపక్షంగా మార్పులు చేసిన రెవెన్యూ చట్టం 27 ను రద్దు చే యాలని కోరుతూ ఈనెల 27న న్యాయవాదులు, కక్షిదారులు , అఖిలపక్ష నాయకులతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి ఆనందకుమార్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ…

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

పుంగనూరు ముచ్చట్లు: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కార్తీక్‌ తెలిపారు. శనివారం స్థానిక బసవరాజ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వరకట్నం నిషేధం, మహిళా చట్టాలపై న్యాయవిజ్ఞాన సదస్సును…

లింగవివక్షతపై అవగాహన సదస్సులు

పుంగనూరు ముచ్చట్లు: సమాజంలోని లింగ వివక్షకు లోనౌతున్న వారిని ఆదరించేలా ప్రజల్లో అవగాహన సదస్సులు చేపట్టినట్లు మండల ఏపీఎం రవి తెలిపారు. శనివారం శక్తి భవన్‌లో మండల మహిళా సమాఖ్యల ప్రతినిధులచే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండర్లపై…

పుంగనూరు శ్రీకళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో అన్నదానం

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని కోనేటి వద్ద వెలసియుండు శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి మురళిధర్‌బాబు తెలిపారు. శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఈవో పూజలు చేసి…

పుంగనూరులో రెండు ఆటోలు ఢీ పలువురికి గాయాలు

పుంగనూరు ముచ్చట్లు: మండలంలోని భీమగానిపల్లె వద్ద పాలు తీసుకుని వెళ్తున్న ఆటో డ్రైవర్‌ పరమశివం ,ఎదురుగా మోదుగులపల్లె నుంచి ప్రయాణికులు, విద్యార్థులతో వస్తున్న ఆటోను ఢీకొనడంతో పలువురు విద్యార్థులకు గాయాలైంది. వివరాలిలా ఉన్నాయి.…

పుంగనూరులో అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాం- చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి ఓట్లు అడగడం జరుగుతోందని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా అన్నారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని భగత్‌సింగ్‌ కాలనీలో వైఏపీ నీడ్స్ జగన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ…