Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
Punganuru
పుంగనూరులో టమోటా ధరలు
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ26-11-2023
టమోటా ధరలు 10 కేజిలకు కనిష్టం గరిష్టం మోడల్
107.00 240.00 174.00 రూ. లుమొత్తం సరుకు 71.08 మేట్రిక్ టన్నులు.
Tags: Tomato Prices in Punganur
హోరాహోరీగా అదే జోరుగా సాగిన కబడ్డీ క్రీడలు
- కేరింతల నడుమ సాగిన క్రీడలు
- ఫ్లడ్•లైట్ల వెలుతురులో రాత్రంతా పోటీలు
- నేటితో ముగియనున్న కబడ్డీ క్రీడాపోటీలు
చౌడేపల్లె ముచ్చట్లు:
అండర్-17 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు రెండవ రోజైన శనివారం హోరాహోరీగా అదే జోరుగా…
క్రీడలతోపాటు విద్యలోనూ రాణించి ఆదర్శజీవితానికి పునాదులు వేయాలి
- గెలుపు ఓటములను టేకిటీజీగా తీసుకోవాలి
- క్రీడాకారులకు జగనన్న ప్రభుత్వంలో మరింత ప్రోత్సాహం
- 700 మంది క్రీడాకారులకు సొంతనిధులతో వింధు ఏర్పాటు
- కబడ్డీ పోటీలను తిలకించిన పెద్దిరెడ్డిద్వారకనాథరెడ్డి
చౌడేపల్లె ముచ్చట్లు:…
తిరుమలలో 74,843మందికి శ్రీవారి దర్శనం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 74,843 మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు23,776మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ.3.40 కోట్లు లభించిందని…
పుంగనూరులో27న న్యాయవాదుల ర్యాలీ
పుంగనూరుముచ్చట్లు:
ప్రభుత్వం ఏకపక్షంగా మార్పులు చేసిన రెవెన్యూ చట్టం 27 ను రద్దు చే యాలని కోరుతూ ఈనెల 27న న్యాయవాదులు, కక్షిదారులు , అఖిలపక్ష నాయకులతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి ఆనందకుమార్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ…
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
పుంగనూరు ముచ్చట్లు:
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కార్తీక్ తెలిపారు. శనివారం స్థానిక బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వరకట్నం నిషేధం, మహిళా చట్టాలపై న్యాయవిజ్ఞాన సదస్సును…
లింగవివక్షతపై అవగాహన సదస్సులు
పుంగనూరు ముచ్చట్లు:
సమాజంలోని లింగ వివక్షకు లోనౌతున్న వారిని ఆదరించేలా ప్రజల్లో అవగాహన సదస్సులు చేపట్టినట్లు మండల ఏపీఎం రవి తెలిపారు. శనివారం శక్తి భవన్లో మండల మహిళా సమాఖ్యల ప్రతినిధులచే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండర్లపై…
పుంగనూరు శ్రీకళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో అన్నదానం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని కోనేటి వద్ద వెలసియుండు శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి మురళిధర్బాబు తెలిపారు. శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఈవో పూజలు చేసి…
పుంగనూరులో రెండు ఆటోలు ఢీ పలువురికి గాయాలు
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని భీమగానిపల్లె వద్ద పాలు తీసుకుని వెళ్తున్న ఆటో డ్రైవర్ పరమశివం ,ఎదురుగా మోదుగులపల్లె నుంచి ప్రయాణికులు, విద్యార్థులతో వస్తున్న ఆటోను ఢీకొనడంతో పలువురు విద్యార్థులకు గాయాలైంది. వివరాలిలా ఉన్నాయి.…
పుంగనూరులో అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాం- చైర్మన్ అలీమ్బాషా
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి ఓట్లు అడగడం జరుగుతోందని మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా అన్నారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని భగత్సింగ్ కాలనీలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ…