Browsing Category

Crime

కబడ్డీ ప్లేయర్ ధర్మిందర్‌ దారుణ హత్య..!

చండీగఢ్‌: పంజాబ్‌లో కబడ్డీ ప్లేయర్ల హత్యల పరంపర కొనసాగుతున్నది. గత నెల అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు సందీప్‌సింగ్‌ హత్య ఉదంతం మరిచిపోకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. పటియాలలోని పంజాబీ యూనివర్సిటీ ప్రాంతంలో కబడ్డీ ప్లేయర్‌…

జగ్గారెడ్డి రాహుల్ గాంధీతో భేటీ..!

రాహుల్ తో భేటీ తర్వాత... గతంలో నేను చెప్పిన విషయాలన్నీ మర్చిపోయా: జగ్గారెడ్డి దిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మెస్సేజ్ విన్న తర్వాత గతంలో తాను చెప్పిన విషయాలన్నీ మర్చిపోయానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం…

ప్రధాని మోదీతో గవర్నర్ తమిళిసై భేటీ..?

రాజ్యాంగాన్ని, వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలి.. దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భేటీ అయ్యారు. దిల్లీలో ప్రధానితో ఆమె సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను ఈ సందర్భంగా ప్రధానికి ఆమె…

మంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న: డా. శశిధర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రవీంద్ర భారతి నందు ఆర్. కె సాంస్కృతిక సాహిత్య అకాడమీ వారు నిర్వహించే ఉగాది పురస్కారానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్ గ్రామానికి చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు, యువకవి,…

ఆకాశం నుంచి కిందపడిన ఇనుప శకలం..!

సిలిండర్ వంటి వస్తువు కూడా.. త్వరలో పరిశీలించనున్న విపత్తు నిర్వహణ బృందం.. బల్లార్ష: ఆకాశం నుంచి మెరుస్తూ భారీ ఇనుప శకలం, సిలిండర్ వంటి గుర్తుతెలియని వస్తువులు శనివారం రాత్రి మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లాలోని సిందెవాహి ప్రాంతంలో…

గంజాయి అమ్ముతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అరెస్ట్.?

హైదరాబాద్: లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడింది. కొండపనేని మాన్సీ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తన భర్త మదన్ మనేకర్ తో కలిసి గంజాయి దందా నడిపిస్తున్నట్టు బోయిన్ పల్లి పోలీసులు గుర్తించారు. ఐటీ రంగంలో పెద్ద ఎత్తున…

ప్రధాని మోడీని హత్య చేస్తామని ఎన్ఐఏకు మెయిల్..!

ఆంజనేయులు న్యూస్: దుండగులు చేసిన ఓ మెయిల్ తో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏకంగా ప్రధాని మోడీని మట్టుబెడతామని, అందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు చెప్పడంతో అవాక్కయ్యారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఎన్ఐఏ అధికారులకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి…

తెలంగాణ ఐసెట్, పీజీఈసెట్ నోటిఫికేషన్లు విడుదల.

వరంగల్: తెలంగాణలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలకు మంగళవారం ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2022-23 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్సెట్, టీఎస్…

ధోబీపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు..?

మన దేశంలో చాలా మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారు.. వారికి గుర్తింపు, శిక్షణ లభించడం లేదు: మహీంద్రా ఆంజనేయులు న్యూస్: వంపులు తిరిగిన సన్నని రోడ్డు.. తలపై పెద్ద దుస్తుల మూటతో ఓ వ్యక్తి సైకిల్ ను స్పీడ్ గా తొక్కుతున్నాడు. కానీ…

మోదీకి కేసీఆర్ లేఖ..?

ఉక్రెయిన్ విద్యార్థులు ఇక్కడే చదివేందుకు అనుమతివ్వండి హైదరాబాద్: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి అర్ధాంతరంగా దేశానికి తిరిగొచ్చిన వైద్యవిద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని ఇక్కడే కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రధాని…