Browsing Category

తిరుమల

తిరుమలలో 58,278మందికి శ్రీవారి దర్శనం

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని  శుక్రవారం ఉదయం వరకు 58,278 మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు17,220మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ.3.53 కోట్లు లభించిందని…

ధర్మాన్ని కాపాడమని ప్రార్ధించాను-చంద్రబాబు

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు దర్శించు కున్నారు. భార్య భువనేశ్వరితో కలిసి తిరుమలకు వెళ్లిన ఆయన ఇవాళ స్వామి వారికి జరిగే విఐపి విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి ముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం…

టీటీడీకి రెండు బస్సులు విరాళం

తిరుమల ముచ్చట్లు: టీటీడీకి శుక్రవారం ఉదయం రెండు బస్సులు విరాళంగా అందాయి. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్   సత్యనారాయణ, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నారాయణరావు రూ.80 లక్షల విలువైన రెండు  బస్సులను…

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి దర్శనం చేసుకుని ప్రెస్ మీట్ లో పాల్గొన్న రాజంపేట టిడిపి నేత గంటా నరహరి. Tags:Nara Chandrababu Naidu came to visit…

డిసెంబర్ లో తిరుమల కార్యక్రమాలు

తిరుమల ముచ్చట్లు: డిసెంబర్ మాసంలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను ప్రకటించింది టీటీడీ. ఈ మేరకు పూర్తి వివరాలను వెల్లడించింది.డిసెంబ‌రు 3న పార్వేట మండ‌పంలో కార్తీక వ‌న‌భోజ‌న ఉత్స‌వం ఉండగా… డిసెంబ‌రు 8న స‌ర్వ ఏకాద‌శి ఉంది.…

ఘనంగా భక్త కనకదాస జయంతి వేడుకలు

తిరుపతి ముచ్చట్లు: భక్త కనక దాసు ఒక గొప్ప భక్తుడు, తత్వవేత్త అని, మహనీయుల జీవితం, వారి అడుగు జాడలు యువత అలవర్చుకోవాలి అని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి అన్నారు.తిరుపతి కలెక్టరేట్లో గురువారం ఉదయం మహా భక్త కనకదాస జయంతి…

డిసెంబ‌రులో తిరుమ‌ల‌లో విశేష ఉత్స‌వాలు

తిరుమ‌ల ముచ్చట్లు: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌రు నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ఉత్స‌వాల వివ‌రాలు ఇలా ఉన్నాయి. - డిసెంబ‌రు 3న పార్వేట మండ‌పంలో కార్తీక వ‌న‌భోజ‌న ఉత్స‌వం. - డిసెంబ‌రు 8న స‌ర్వ ఏకాద‌శి. - డిసెంబ‌రు 12న…

తిరుమలలో 58,176మందికి శ్రీవారి దర్శనం

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని  మంగళవారంఉదయం వరకు 58,176 మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు20,157మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ.4.22 కోట్లు లభించిందని…

మళ్లీ యాక్టివ్ కానున్న చంద్రబాబు

తిరుమల ముచ్చట్లు: టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబర్ మొదటి వారం నుంచి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన క్రమంలో ఆయన తాత్కాలికంగా రాజకీయాలకు దూరమయ్యారు. ఇటీవలే…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్రమోడీ

తిరుమల ముచ్చట్లు: సోమవారం ఉదయం నైవేద్య విరా మ సమయంలో మహాద్వారం గుండా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ప్రధానికి టీటీడీ ఛైర్మ న్, ఈవో, అర్చకులు స్వాగతం పలి కారు. ఆలయంలోకి ప్రవేశించిన ప్రధాని ధ్వజ స్తంభానికి మొక్కారు. అనంతరం…