Browsing Category

తిరుమల

వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం

తిరుపతి ముచ్చట్లు: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6.45 నుండి 9 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని…

ఏప్రిల్ 1న 15వ విడ‌త‌ బాలకాండ అఖండ పారాయ‌ణం

తిరుమల ముచ్చట్లు: లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఏప్రిల్ 1న శనివారం 15వ విడ‌త‌ బాలకాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష…

ఏప్రిల్ 10 నుండి 15వ‌ తేదీ వరకు వ‌స్త్రాల ఈ – వేలం

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 10 నుండి 15వ‌ తేదీ వరకు ఈ - వేలం ( ఆన్ లైన్ లో) వేయనున్నారు. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 297 లాట్లు…

సూర్యప్రభ వాహనంపై పంచాయుధ శ్రీ రామచంద్రుడి వైభవం

తిరుపతి ముచ్చట్లు: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం ఉదయం స్వామివారు శంకు - చక్రాలు, విల్లు - బాణం, గద, ఖడ్గం పంచాయుధాలను ధరించి, సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా ప్రకాశించారు. ఉదయం 8…

తిరుమలలో 77,856 వేల మందికి శ్రీవారి దర్శనం 

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం వరకు 77,856 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు 35,783 వేల మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ.3.94…

టీటీడీ ఆయుర్వేద ఫార్మసీ నుంచి 314 నూతన ఉత్పత్తులు-. మార్చి 31న నూతన షెడ్ ప్రారంభం

టీటీడీ జేఈవో   సదా భార్గవి తిరుపతి ముచ్చట్లు: నరసింగాపురంలోని టీటీడీ ఆయర్వేద ఫార్మసీ నుంచి 314 నూతన ఔషధాలు తయారు చేయడానికి కసరత్తు జరుగుతోందని జేఈవో  సదా భార్గవి తెలిపారు. మొదటి విడతగా 10 రకాల ఔషధాలు తయారు చేయడానికి…

హనుమంత వాహనంపై శ్రీరాముడి తేజసం

తిరుపతి ముచ్చట్లు: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు శనివారం ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది.…

మార్చి 27న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించిన ఏప్రిల్ నెల కోటాను మార్చి 27వ తేదీన ఉదయం 11 గంటలకు టిటిడి ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని…

మార్చి 31 నాటికి కల్యాణ వేదిక సహా బ్రహ్మోత్సవాల పనులన్నీ పూర్తి చేయాలి-    టీటీడీ జేఈవో   వీరబ్రహ్మం

- ఏప్రిల్ 1 నుండి కల్యాణ వేదిక ఆవరణంలో రిహార్సల్స్ - వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని టీటీడీ జేఈవో తిరుపతి ముచ్చట్లు: వీర బ్రహ్మం…

పల్లకిపై మోహిని అలంకారంలో కోదండరాముడు

తిరుపతి ముచ్చట్లు: . తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం ఉదయం మోహిని అలంకారంలో శ్రీరామచంద్రుడు పల్లకిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవ…