ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహనరెడ్డి కి అమ్మవార్ల ప్రతిమను అందజేసిన మంత్రి పెద్దిరెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
జన హృదయ నేత, నవరత్నాల ప్రదాత ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహనరెడ్డి కి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం స్వామి-అమ్మవార్ల ప్రతిమను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సమక్షంలో అందజేసిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు.
Tags: Chief Minister y. Yes. Minister Peddireddy presenting the statue of Mother’s to Jaganmohan Reddy