గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
విశాఖపట్నం ముచ్చట్లు:
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు పారిశ్రామికవేత్తలతో ఇంధన శాఖ ఎం.ఓ.యూ లు. పాల్గొన్న రాష్ట్ర విద్యుత్,అటవీ,భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: Chief Minister YS Jaganmohan Reddy at the Global Investors Summit
