జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి చిన్నారి బలి
హైదరాబాద్ ముచ్చట్లు:
పాల ప్యాకెట్ కోసమని బయటకు వెళ్లిన బాలిక మళ్లీ తల్లి ముఖం చూడలేదు. చిన్నారి మ్యాన్హోల్ మూత తెరచివుండటంతో డ్రైనేజీలో పడిపోయింది. సికింద్రాబాద్ పార్క్లైన్ దగ్గర పాప మృతదేహం గుర్తించారు. మృతురాలు 4వ తరగతి చదువుతున్న మౌనికగా గుర్తించారు.
Tags: Child victim of GHMC negligence

