ద్రోణాచార్య అవార్డు గ్రహీత పుల్లెల గోపిచంద్ కు స్వాగతం పలుకుతున్న కమిషనర్ గిరీషా.
తిరుపతి ముచ్చట్లు:
కబడ్డీ క్రీడలో మొట్ట మొదటి అర్జున అవార్డు గ్రహీత హోన్నప్ప గౌడ , అంతర్జాతీయ క్రీడాకారుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత పుల్లెల గోపిచంద్ కు స్వాగతం పలుకుతున్న నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా.పి.ఎస్., అదనపు కమిషనర్ హరిత, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ శ్రీకాంత్.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్రెడ్డి
Tags: Commissioner Girisha welcomes Dronacharya Award recipient Pullela Gopichand.