Natyam ad

ఆర్టీసీలో కారుణ్య నియామకాలు

విజయవాడ   ముచ్చట్లు:

 

ఏపీఎస్ఆర్టీసీ లో 1,168 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపధ్యంలో 34 మందికి

Post Midle

జూనియర్ అసిస్టెంట్లుగా, 146 మందికి ఆర్టీసీ కానిస్టేబుళ్లుగా, 175 మందికి కండక్టర్లుగా, 368 మంది డ్రైవర్లుగా, 445 మందికి అసిస్టెంట్ మెకానిక్లుగా ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయిస్తూ ఆర్టీసీ ఎండీ

ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.

Tags;Compassionate Appointments in RTC

Post Midle