Natyam ad

జీతం పెంచుతూ పాలక మండలిలో నిర్ణయం-చైర్మన్  భూమన కరుణాకర రెడ్డి

తిరుమల ముచ్చట్లు:

సొసైటీలు, కార్పొరేషన్ లో పని చేస్తున్న ఉద్యోగులకు దాదాపు 5 వేల రూపాయల దాకా జీతం పెంచుతూ పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నందుకు బుధవారం సాయంత్రం తిరుమలలో చైర్మన్  భూమన కరుణాకర రెడ్డి కి కృతఙ్ఞతలు తెలిపిన ఉద్యోగులు. తమను ఇంతకాలానికి గుర్తించి న్యాయం చేశారని సంతోషం వ్యక్తం చేశారు.

 

Post Midle

Tags: Decision in the Governing Council by increasing the salary – Chairman Bhumana Karunakara Reddy

Post Midle