Natyam ad

  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బోయకొండ పర్యటన వివరాలు

-ఉదయం 9 గంటలకు నేరుగా బోయకొండ ఆలయానికి రాక

చౌడేపల్లి ముచ్చట్లు:

Post Midle

అమ్మవారికి అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తరపున పట్డువస్త్రాల సమర్పణ – తదుపరి మంత్రివర్యులకు వేదాశ్వీరచనం.విశ్రాంతి భవనం, క్యూలైన్ల ప్రారంభోత్సవం.ఆఫీసు కార్యాలయ పై అంతస్తు ప్రారంభోత్సవం.శ్రీ గోకులం ప్రారంభోత్సవం.శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థాన సందర్శనం.160 KV Transformer ప్రారంభోత్సవం.గోశాల ప్రారంభోత్సవం.వసతి గృహములు, సిసి రోడ్డు ప్రారంభోత్సవం.షాపింగ్ కాంప్లెక్స్, విద్యుదీకరణ పనుల ప్రారంభోత్సవం. శ్రీ బోయకొండ గంగమ్మ
ఆలయపాలక మండలి చేర్మెన్ మిద్దింటి శంకరనారాయణ.

 

Tags: Details of Minister Peddireddy Ramachandra Reddy’s visit to Boyakonda

 

Post Midle