Natyam ad

పుంగనూరులో వేకువజాము నుంచి పెన్షన్లు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

 

వేకువజాము నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని వలంటీర్లు నిర్వహించారు. గురువారం ఉదయం కొత్తయిండ్లలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, వైస్‌ చైర్మన్‌ సిఆర్‌.లలిత పెన్షన్లను పంపిణీ చేశారు. అలాగే మండలంలోని మంగళం గ్రామంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి పెన్షన్లు పంపిణీ చేశారు. అలాగే మున్సిపాలిటిలో ఆయా కౌన్సిలర్లు కూడ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

 

Tags: Distribution of pensions from early morning in Punganur

Post Midle
Post Midle