-170 గొర్రెల మృతి
Date:05/12/2020
కామారెడ్డి ముచ్చట్లు:
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండరామేశ్వర్ పల్లి గ్రామంలో వీధి కుక్కల స్వైర విహారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన మాదాసు బుచ్చవ్వ గొర్రెల మందపై కుక్కలు మూకుమ్మడి దాడి చేసాయి. ఈ కుక్కల దాడిలో 170 గొర్రెలె మృతి చెందాయి. వాటి చుట్టూ రాళ్ళ కంచె ఉండటంతో గొర్రెలు తప్పించుకోలేక పోయాయి. సుమారు 8 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేసారు.
Tags: Dog attack on a flock of sheep