Natyam ad

ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

తిరుప‌తి ముచ్చట్లు:

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన భక్తులు   సురేష్ అజ్మీర్,   సాగర్ అజ్మీర్ కలిసి రూ.10 లక్షలు ఆదివారం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు విరాళంగా అందించారు.  తిరుమలలోని నాదనీరాజనం వేదిక వద్ద మహారాష్ట్ర ఎంపి  సంజయ్ జాదవ్, రమాకాంత్‌జీ వ్యాస్ మహరాజ్ సమక్షంలో ఈ విరాళాన్ని టిటిడి ఈఓ  ఎవి.ధర్మారెడ్డికి అంద‌జేశారు.సివిఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈఓ  షణ్ముఖ కుమార్, విజిఓ  బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Donation of Rs.10 lakhs to SVBC Trust

Post Midle