Natyam ad

గుంటూరులో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో డ్రగ్స్ పట్టివేత

గుంటూరు ముచ్చట్లు:

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహించాయి. పశ్చిమ గుంటూరు నియోజకవర్గ పరిధిలో రూ.50,000 విలువ గల డ్రగ్స్ పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. తాడికొండలో రూ.1,63,500, తూర్పు గుంటూరు నియోజకవర్గ పరిధిలో రూ.2,79,000 సీజ్ చేశామన్నారు. జిల్లాలో ఏప్రిల్ 9వ తేది వరకు రూ.2,05,41,680 విలువైన నగదు, మద్యం జప్తు చేసినట్లు తెలిపారు.

 

Post Midle

Tags; Drugs seized during flying squad checks in Guntur

Post Midle