Natyam ad

అర్చకులకు దసరా కానుక

అమరావతి ముచ్చట్లు:

 

 

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు.అర్చకులకు ఇచ్చిన ఎన్నికల హామీని సీఎం జగన్‌ నెరవేర్చారు.26 జిల్లాలోని 1,177 మంది అర్చకులకు కనీస వేతనం రూ.15,625లు అమలు చేస్తూ దేవాదాయ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

 

Post Midle

Tags: Dussehra gift to priests

Post Midle