స్మశాన స్థల వివాదం పరిష్కారం
ఐరాల ముచ్చట్లు:
ఐరాల మండలంలోని కామినాయన పల్లి దళితవాడ గ్రామస్తులకు ఉగాది పండుగ తర్వాత స్మశాన స్థలంపై శాశ్వత పరిష్కారం చూపుతామని తహసిల్దార్ సుశీలమ్మ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన విరమించారు.
Tags; ettlement of cemetery dispute

