Natyam ad

శుద్ధతిరుమల ప్రారంభించిన మాజీ సీజేఐ

తిరుపతి ముచ్చట్లు:

శుద్ధ తిరుమల ….సుందర తిరుమల కార్యక్రమం లో భాగంగా తిరుపతి అలిపిరి నుండి  చెత్తను శుబ్రపరిచే కార్యక్రమాన్ని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయూర్తిగారు జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ఉదయం  జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్  కే.వెంకట రమణా రెడ్డి.,జేసీ  డికె.బాలాజీ .,డి ఆర్ ఒ  యం .శ్రీనివాసరావు తదితర జిల్లా అధికారులు హజరయ్యారు.

 

Post Midle

Tags; Former CJI started by Shuddathirumala

Post Midle