పుంగనూరులో 27న ఉచిత వైద్యశిబిరం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘంచే ఈనెల 27న ఉదయం 9 గంటల నుంచి ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ చెన్నైకు చెందిన శంకర్నేత్రాలయ ఆసుపత్రి వారిచే వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటి జబ్బులు కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags; Free medical camp at Punganur on 27th
