Natyam ad

పుంగనూరులో 2న గాంధిజయంతి

పుంగనూరు ముచ్చట్లు:

జాతిపిత మహాత్మగాంధి 153వ జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించనున్నట్లు కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి శనివారం తెలిపారు. జయంతి వేడుకలను ఉదయం 9 గంటలకు మున్సిపల్‌ ఆవరణంలో గల గాంధి విగ్రహానికి నివాళులర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాతో పాటు పట్టణ ప్రముఖులు హాజరౌతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

 

Post Midle

Tags; Gandhi Jayanti on 2nd at Punganur

Post Midle