శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
38 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
డిసెంబర్, జనవరి నెలల్లో తిరగనున్న స్పెషల్ ట్రైన్స్
శబరిమల ముచ్చట్లు:

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. శబరిమల వెళ్లే వారి కోసం 38 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తాజాగా ప్రకటించింది. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు వెల్లడించింది. ట్రైన్లు ఏయే తేదీల్లో అందుబాటులో ఉంటాయి..? ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తాయి? అనే వివరాలను ప్రకటించింది.హైదరాబాద్-కొల్లాం(ట్రైన్.నెం
సికింద్రాబాద్-కొట్టాయం(ట్రైన్.
Tags: Good news for devotees going to Sabarimala
