Natyam ad

సైనికాధికారికి గవర్నర్ నివాళి

హైదరాబాద్ ముచ్చట్లు:

 

 

అరుణాచల్ ప్రదేశ్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిన దుర్ఘటనలో మరణించిన లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి భౌతికదేహానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందరరాజాన్ నివాళులర్పించారు.

Post Midle

బొమ్మలరామారంలోని వినయ్ భాను రెడ్డి నివాసంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Tags;Governor’s Tribute to Army Officer

Post Midle