Natyam ad

అంబేద్కర్‌ జిల్లా చేయడంపై హర్షం

పుంగనూరు ముచ్చట్లు:

కోనసీమకు అంబేద్కర్‌ జిల్లాగా నామకరణం చేస్తూ ప్రభుత్వం ప్రకటించడంపై మాలమహానాడు హర్షం వ్యక్తం చేసింది. ఆదివారం సంఘ కార్యదర్శి ఎన్‌.ఆర్‌.అశోక్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌కు తగిన గుర్తింపు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి, రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌.శ్రీనివాసులు, నాగరాజ, మంజు, ప్రకాష్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Harsham on doing Ambedkar district

Post Midle