Natyam ad

నెల్లూరు రత్నం విద్యాసంస్థల అధినేత మృతి

నెల్లూరు ముచ్చట్లు:


ప్రముఖ విద్యావేత్త రత్నం విద్యాసంస్థల అధినేత రత్నంఅనారోగ్య కారణంగా బుధవారం మధ్యాహ్నం మృతిచెందారు. గురువారం ఉదయం నెల్లూరు నగరంలోనివారి నివాసం నందు ఆయన అంత్యక్రియలుజరగనున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపంతెలిపి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు.

 

Tags: Head of Nellore Ratnam Educational Institutions passed away

Post Midle
Post Midle