Natyam ad

భారీగా బంగారం స్వాధీనం

శేరిలింగంపల్లి ముచ్చట్లు:

 


మియాపూర్ పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారు,వెండి ఆభరణాలు స్వాధీనం అయింది. ఎలాంటి పత్రాలు లేకుండా 27 .540 గ్రాముల బంగారం, 15 కిలోల వెండి ఆభరణాలు ముగ్గురు వ్యక్త్లు  తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బషీర్ బాగ్ లోని ఓ నగల షాపు నుంచి బంగారు,వెండి ఆభరణాలు తీసుకెళ్తున్నట్లు ఆ వ్యక్తులు పేర్కోన్నారు.

 

Tags: Huge gold seized

Post Midle
Post Midle