భారీగా బంగారం స్వాధీనం
శేరిలింగంపల్లి ముచ్చట్లు:
మియాపూర్ పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారు,వెండి ఆభరణాలు స్వాధీనం అయింది. ఎలాంటి పత్రాలు లేకుండా 27 .540 గ్రాముల బంగారం, 15 కిలోల వెండి ఆభరణాలు ముగ్గురు వ్యక్త్లు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బషీర్ బాగ్ లోని ఓ నగల షాపు నుంచి బంగారు,వెండి ఆభరణాలు తీసుకెళ్తున్నట్లు ఆ వ్యక్తులు పేర్కోన్నారు.
Tags: Huge gold seized

