తన అన్న చేతబడి చేస్తున్నాడని అనుమానం
అన్న పళ్లు పీకేసిన తమ్ముడు
కాకినాడ ముచ్చట్లు:

కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి నేపధ్యంలో సోదరుల మధ్య ఘర్షణ చెలరేగింది. కాకినాడ – నీలాద్రి రావు పేట గ్రామానికి చెందిన పసగుడుగుల చినబాబుపై, తమ్ముడు శ్రీనివాస్ దాడి చేసారు. తన కుమారునికి అనారోగ్యం కలగడంతో తన అన్న చేతబడి చేశాడని అనుమానంతో శ్రీనివాస్ వికలాంగుడైన అన్నపై దాడి చేసాడు. అన్నవి నాలుగు పళ్ళు పీకేశాడు.
Tags: He suspects that his brother is doing sorcery
