Natyam ad

తన అన్న చేతబడి చేస్తున్నాడని అనుమానం

అన్న పళ్లు పీకేసిన తమ్ముడు

కాకినాడ ముచ్చట్లు: 

 

Post Midle

కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి  నేపధ్యంలో సోదరుల మధ్య ఘర్షణ చెలరేగింది. కాకినాడ – నీలాద్రి రావు పేట గ్రామానికి  చెందిన పసగుడుగుల చినబాబుపై, తమ్ముడు శ్రీనివాస్ దాడి చేసారు.  తన కుమారునికి అనారోగ్యం కలగడంతో  తన అన్న చేతబడి చేశాడని అనుమానంతో శ్రీనివాస్ వికలాంగుడైన అన్నపై దాడి చేసాడు.  అన్నవి  నాలుగు పళ్ళు పీకేశాడు.

Tags: He suspects that his brother is doing sorcery

Post Midle