Natyam ad

కాసేపట్లో మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ మధ్యాహ్ననికల్లా విజేతపై స్పష్టత..

-కాసేపట్లో కౌంటింగ్‌..

మునుగోడు ముచ్చట్లు:

Post Midle

కాసేపట్లో మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. 15 రౌండ్లలో కౌంటింగ్‌ ముగియనుంది.ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం వరకు పూర్తి కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం తేలిపోనుంది. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

1,2,3 రౌండ్లలో చౌటుప్పల్‌ మండలం ఓట్లు లెక్కింపు

4,5,6 రౌండల్లో నారాయణపురం మండలం ఓట్ల లెక్కింపు

7,8 రౌండ్లలో మునుగోడు మండలం ఓట్ల లెక్కింపు

9,10 రౌండ్లలో చండూరు మండలం ఓట్ల లెక్కింపు

11,12,13,14,15 రౌండ్లలో మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్‌ మండలాల ఓట్లు లెక్కింపు

రెండో రౌండ్ లో బీజేపీ 1200 లీడ్.

 

Tags: In a while, the winner of the by-election counting will be clear at noon.

Post Midle